• Home » AP News

AP News

ఎడతెగని నిరీక్షణ

ఎడతెగని నిరీక్షణ

ఎమ్మిగనూరు మండలం కందనాతి మజరా గ్రామం వెంకటగిరిలో గతేడాది నవంబరులో ఓ రైతు రెండెకరాలు కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు

రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు

ఆందోళనలో అంగన్‌వాడీలు

ఆందోళనలో అంగన్‌వాడీలు

కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టరేట్‌ను దిగ్బంధం చేశారు.

అవుకు రివిట్‌మెంట్‌ పనులు ప్రారంభం

అవుకు రివిట్‌మెంట్‌ పనులు ప్రారంభం

అవుకు రిజర్వాయర్‌లో కుంగిన రివిట్‌మెంట్‌ మరమ్మతు పనులను ఈనెల చివరికి పూర్తి చేస్తామని ఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్‌ శుక్రవారం పేర్కొన్నారు.

నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికా రులను ఆదేశించారు.

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పేర్కొన్నారు.

AP News: అన్నం ఉడకలేదు.. కూరలు రుచిగా లేవు..

AP News: అన్నం ఉడకలేదు.. కూరలు రుచిగా లేవు..

అన్నం ఉడకలేదు.. కూరలు అస్సలు బాగో లేవు.. అదే మీ పిలల్లకైతే ఇలాగే పెడతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యురాలు గంజిమాల దేవి. కాలువపల్లి ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Major Fire Incident: ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటై..

Major Fire Incident: ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటై..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని డంప్‌యార్డులో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. LRS డిపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయి. LRS డిపార్ట్‌మెంట్‌లో హార్ట్‌మెటల్ వంపడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.

Devineni Uma Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా.. కీలక అంశాలపై చర్చ

Devineni Uma Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా.. కీలక అంశాలపై చర్చ

చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.

MP Kalisetty Appalanaidu: ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు

MP Kalisetty Appalanaidu: ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు

ఏపీ అభివద్ధిపై వైసీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హితవు పలికారు. జగన్‌కి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. కానీ ఐదేళ్లలో ఏమి చేయలేకపోయారని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి