Home » AP Police
పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మామిడి రైతులని బుధవారం పరామర్శించనున్నారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో మహిళల భద్రతే లక్ష్యంగా ‘శక్తి’ బృందాలు, పోలీసులు నిరంతరం పనిచేయడంతో నిందితులకు శిక్షలు పడుతున్నాయని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా అన్నారు.
చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మార్కెట్యార్డులో రైతులను కలిసేందుకు బుధవారం వస్తున్నమాజీ సీఎం జగన్కు భద్రత దృష్ట్యా షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కొంతమంది పనిగట్టుకొని విష ప్రచారానికి దిగుతున్నారు. అమరావతిపై ఇప్పటివరకు వైసీపీ నేతలు విష ప్రచారం చేయగా.. ఇప్పుడు వారి సానుభూతిపరులతో కూడా అమరావతిపై విషం చిమ్ముతున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. ప్రజా ఆస్తికి నష్టం కలిగించారనే కారణంతో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఏపీ హైకోర్ట్ తేల్చిచెప్పింది.
రాష్ట్రంలో గంజాయిని రూపుమాపేందుకు ప్రత్యేక ప్రణాళికతో ‘ఆపరేషన్ విజయ్’ నిర్వహిస్తున్నామని ఈగల్ టీమ్ ఐజీ ఎ.రవికృష్ణ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కేంద్రం ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో...
మద్యం కుంభకోణంలో అరెస్టయిన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసుల్నే బెదిరిస్తున్నారు. అరెస్టు నుంచి కస్టడీ దాకా... రిమాండ్లో ఉన్నప్పుడూ ఆయన బెదిరింపులకు దిగుతున్నారు.
Police Arrest Thief: తాళం వేసిన గృహాలలో దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ను గుణదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా దాదాపు 11 దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు.