Home » AP Police
ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసిన అడ్డుకొని తీరుతామని ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసిన ఎవ్వరిని వదిలి పెట్టామని రవి కృష్ణ హెచ్చరించారు.
గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఎగసిపడుతున్నాయి.
ఎక్కడైనా దొంగతనం అంటే చోరీ చేసుకొని వెళ్లిపోవడం.. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోవడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగ మహా ‘ఘనుడు’! యాజమానులు లేని ఓ ఇంట్లోకి చొరబడి, దొంగతనం చేసిన వస్తువులను బయట అమ్ముకొని, వచ్చిన డబ్బుతో మద్యం తాగి..
ABN Effect: పులివెందుల పోలీసుల సెటిల్మెంట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు శాఖ దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు లభించాయని, వీటిని ఆరు నెలల్లో ఏఐ ఆధారిత అప్లికేషన్ల ద్వారా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
కృత్రిమ మేధ ఏఐ ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తోంది. ఆ అత్యాధునిక సాఫ్ట్వేర్ ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని ఏపీ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందని హోం మంత్రి అనిత ప్రశంసించారు. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా, అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారని అనిత తెలిపారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన బెయిల్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంశీ బెయిల్పై సుప్రీంకోర్ట్లో ప్రభుత్వం సవాల్ చేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్ట్లో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఒకప్పుడు రౌడీల పక్కన నిలబడాలంటేనే రాజకీయ నేతలు సిగ్గుపడేవాళ్లని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయం ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులను బలితీసుకుంది.