Home » AP Secretariat Employees Association
శివసేన కార్యకర్తల విధ్వంసాన్ని పరోక్షంగా కునాల్ కామ్రా మీడియా ముందు ప్రస్తావిస్తూ.. ''ఇది ట్రయిలర్ మాత్రమే..ముందుంది అసలు సినిమా'' అంటూ ఒక సినిమాలోని పాపులర్ డైలాగ్ చెప్పారు.
హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు మార్చి 24 నుంచి మరో నిరసనకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో కార్లలో కస్టమర్లకు ఏసీలను వేయకుండా రైడ్లను నిర్వహిస్తారు. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్గా విజేందర్ గుప్తా ఎన్నిక కాగానే ఆయనను ముఖ్యమంత్రి రేఖా గుప్తా, విపక్ష నేత సాదరంగా ఆయనను స్పీకర్ సీటుకు తోడ్కొని వెళ్లారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులందరికి కంటే ఎక్కువ మెజారిటీతో విజేందర్ గుప్తా గెలిచారు.
తెలంగాణ: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో గల్లంతయిన ఐదుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. గల్లంతయిన వారిలో ఇప్పటివరకూ దినేశ్వర్, జతీన్, ధనుష్, సాహిల్ మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.
poultry: కర్లాంలోని కోళ్ల పరిశ్రమలో యాజమాన్యా నికి, కార్మికులకు మధ్య శనివారం జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. శుక్రవారం నుంచి కార్మికులు నిరవధిక దీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో యాజమాన్యం శనివారం కార్మికులతో చర్చలు జరిపింది.
రాష్ట్రంలోని 147 సంఘాలు ఉపాధ్యాయ, ఉద్యోగులను మోసం చేశాయని, తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీఎ్ససీపీఎ్సఈయూ)మాత్రమే సీపీఎస్ అంతమే పంతంగా ఉద్యమాలు చేస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు.
రానున్న సంవత్సరాలలో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను ఇస్రో సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షానికి మినిషి పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్యాన్’ను 2026లో చేపట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని కొందరు మంత్రుల వద్ద పనిచేస్తున్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎ్సడీ)అధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల ఎంపికలో సీఎం చంద్రబాబు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, మంత్రులు తమ దగ్గర పనిచేసే ఓఎస్డీ, వ్యక్తిగత
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు బ్యాట్ పవర్ చూపగా.. రెండో రోజు తమ బంతి పదునేంటో రుచి చూపించింది. దీంతో శుక్రవారమే మ్యాచ్పై పట్టు బిగించింది.