Home » Australia
ఏపీ వర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్లు ప్రారంభించామని.. స్టెమ్, ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు.
ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఓటమితో ఆరంభించింది. మూడు వన్డేల్లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి వన్డేలో టీమిండియాపై ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ పెర్త్ తో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత 26 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఇది ఇలా ఉంటే ఆసీస్ బౌలింగ్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ఆసీస్ ముందు స్వల్ప టార్గెట్ ను ఉంచింది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ముూడు మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ ఆదివారం(అక్టోబర్ 19) పెర్త్లోని స్టేడియంలో జరుగుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సిరీస్తోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వస్తుండటంతో ఈ సిరీస్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. రేపటి (ఆదివారం) నుంచే ఈ పర్యటన కొనసాగనుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్లో పాల్గొనాలని లోకేష్కు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ప్రత్యేక ఆహ్వాన లేఖను పంపిన విషయం తెలిసిందే.
ఆదివారం పెర్త్ వేదికగా జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే.. ఈ అరుదైన రికార్డ్ తన ఖాతాలో పడనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో దెబ్బతిన్న భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.
ఆస్ట్రేలియాలో జరిగే వన్డే, టీ20 సిరీస్ లను గెలవాలని భారత్ పట్టుదలతో ఉంది. కీలకమైన ఈ టీ20 సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది.
సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.