Home » AV Ranganath
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ నాడెం చెరువు తూమును శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి నీటిని కిందికి వదిలిపెట్టారు.
చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కార్యాచరణలో దూకుడు మరింత పెరిగింది.
హైదరాబాద్, ఆగష్టు 31: హైడ్రా అనే పేరు వినపడితే చాలు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టేస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పుడు వస్తారో.. ఎక్కడ కూల్చి వేతలు జరుగుతాయో అని భయాందోళనతో ఉన్నారు. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా..
వరుస ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఫిర్యాదూ ప్రత్యేకమే అని అలసత్వం వద్దు అన్ని అంశాలు పరిశీలించాలని సూచించారు.
జన్వాడ అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
హైడ్రా కూల్చివేతలపై కొద్దిరోజులుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తాము వ్యతిరేకం కాదని.. ముందు తన ఇంటి నుంచి మొదలు పెట్టాలంటూ బీఆర్స్ నేతలు..
చెరువు ఎఫ్టీఎల్లో సుందరీకరణ పనులా? ఇరిగేషన్ అధికారులు ఎలా అనుమతించారు? ప్రభుత్వ విభాగాలే ఇలా నిర్మాణాలు చేపడుతాయా? అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్మయం వ్యక్తం చేశారు.
Hyderabad News: హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్గా వినిపిస్తోంది. ముఖ్యంగా.. చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటివద్ద పోలీసులు భద్రత పెంచారు. ఈ మేరకు వెంగళ్రావునగర్ డివిజన్ మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద సోమవారం ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్పోస్టును ఏర్పాటు చేశారు.
ఆయన దేశానికి అత్యంత కీలకమైన ‘రక్షణ’ శాఖకు మంత్రిగా పనిచేసిన నాయకుడు.. కానీ, చెరువుల వంటి ప్రకృతి వనరుల ‘రక్షణ’ ఎంతటి అవసరమో విస్మరించారు..!