Home » BCCI
మహిళల వరల్డ్ కప్లో భాగంగా పాక్ జట్టుతో టీమిండియా జట్టు కరచాలనం చేస్తుందా అన్న ప్రశ్నపై బీసీసీఐ సెక్రెటరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఇప్పుడే చెప్పడానికి ఏమీ లేకపోయినప్పటికీ గతం వారం రోజుల్లో భారత్-పాక్ దౌత్య సంబంధాల్లో పెద్దగా వచ్చిన మార్పు ఏమీ లేదని కామెంట్ చేశారు.
నిన్నటి ఆసియా కప్ మ్యాచ్లో భారత క్రీడాకారులు పాక్ టీమ్ సభ్యులతో కరచాలనం చేయకపోవడంపై పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది.
2023-2024 సంవత్సరానికి గానూ బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కోసం 1200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్లాటినమ్ జూబ్లీ బినీవలెంట్ ఫండ్ కోసం 350 కోట్ల రూపాయలు కేటాయించింది.
భారత క్రికెట్లో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ తప్పుకోవడంతో, ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరుతో ఆటగాళ్లు ఇష్టారీతిన మ్యాచ్లకు దూరం కావడంపై బీసీసీఐ దృష్టి సారించింది.
పేస్ దళపతి జస్ర్పీత్ బుమ్రాను జాతీయ జట్టునుంచి విడుదలజేశారు. ముందు ప్రకటించినట్టుగా ఇంగ్లండ్తో
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ తరువాత టీమిండియాలో భారీ మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా పాక్పై భారత్ పలు ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డుగా విలసిల్లుతున్న బీసీసీఐ తమ ఆదాయాన్ని ఏటేటా రికార్డు
భారత క్రికెటర్లు విదేశీ పర్యటనలకు వెళ్లేది విహారం కోసం కాదని, ఎక్కువ సమయం ఆటపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు..