• Home » Bengaluru News

Bengaluru News

Bengaluru News: బెళగావి ఆసుపత్రిలో నకిలీ నర్సు కలకలం

Bengaluru News: బెళగావి ఆసుపత్రిలో నకిలీ నర్సు కలకలం

బెళగావి మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి అనుబంధంగా ఉండే బిమ్స్‌ ఆసుపత్రిలో నకిలీ నర్సు సేవలందిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. రెండు మూడు నెలలుగా నర్సింగ్‌ విద్యార్థిగా చెప్పు కొని సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ నర్సింగ్‌ యూనిపాంలో ఆసుపత్రికి వచ్చి సర్జికల్‌ వార్డు, ఓపీడీతోపాటు వివిధ విభాగాలలో తిరుగుతూ రోగులకు చికిత్సలు అందిస్తున్నారు.

CM Siddaramaiah: బ్యాలెట్‌ ఎన్నికలు సబబే..

CM Siddaramaiah: బ్యాలెట్‌ ఎన్నికలు సబబే..

గ్రేటర్‌ బెంగళూరుతోపాటు భవిష్యత్తులో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించే నిర్ణయంపై సీఎం సిద్దరామయ్య సమర్థించుకున్నారు. శుక్రవారం బెంగళూరులో సీఎం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ రూపంలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

Elections: బ్యాలెట్‌ విధానంలోనే స్థానిక ఎన్నికలు..

Elections: బ్యాలెట్‌ విధానంలోనే స్థానిక ఎన్నికలు..

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, నగర పాలికెసంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్‌ పద్దతిలోనే నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. గురువారం సాయంత్రం విధానసౌధలో మంత్రివర్గ సమావేశం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగింది.

Home Minister: తేల్చిచెప్పేశారు.. విదేశీ మత ప్రచారాలు నిషిద్ధం..

Home Minister: తేల్చిచెప్పేశారు.. విదేశీ మత ప్రచారాలు నిషిద్ధం..

బెంగళూరు ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో ఈనెల 5, 6 తేదీలలో జరిగే అంతర్జాతీయ మిలాద్‌-ఉన్‌-నబి సమ్మేళనంలో విదేశీ ధర్మగురువులు భారత్‌లో ధార్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహించడం, మత ప్రచారాలు చేయడం నిషేధంగా ఉందని హోం మంత్రి పరమేశ్వర్‌ స్పష్టత ఇచ్చారు.

Snake: పాముకు పాలు పోసి పూజలు..

Snake: పాముకు పాలు పోసి పూజలు..

నాగుల చవితి సందర్భంగా విగ్రహాలుగా ఉన్న నాగదేవతలకు పుట్టల వద్ద పాములుపూసి పూజించడం ఆనవాయితీ. ఎక్కడైనా నిజమైన పాము కనిపిస్తే వెంటనే కొట్టి చంపే ప్రయత్నం చేయడం సహజం.

CM Siddaramaiah: సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

CM Siddaramaiah: సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

బీజేపీ చేపట్టిన చలో ధర్మస్థల.. అదొక రాజకీయ యాత్ర అని, తద్వారా ఎలాంటి లాభం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కేవలం వారు రాజకీయలబ్ధికోసమే యాత్ర చేశారన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థల, చాముండి కొండలు, దసరా ఉత్సవాల విషయంలో బీజేపీ(BJP) బూటకపు నిరసన సాగిస్తోందన్నారు.

Bengaluru News: వినాయకా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

Bengaluru News: వినాయకా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

నగరంలో ఉత్సహంగా సాగుతున్న గణేశ్‌ ఉత్సవాల్లో సోమవారం తెల్లవారు జామున అపశ్రుతి చోటు చేసుకుంది. నగరంలోని గణేశ్‌ మండపం నుంచి నిమజ్జనానికి తరలిస్తున్న వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్‌ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Tungabhadra: పోటెత్తుతున్న తుంగభద్ర..

Tungabhadra: పోటెత్తుతున్న తుంగభద్ర..

తుంగభద్ర నదికి నీరు ఎక్కువగా పోటు ఎత్తడం రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రతిసారి నదికి నీరు పోటెత్తడం వల్ల నది ఒడ్డున వుండే మోటార్లలో నీరు చేరుకుని మోటార్లు ధ్వంసమై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. నాకు ఏం జరిగినా ఈడీ అధికారులదే బాధ్యత

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. నాకు ఏం జరిగినా ఈడీ అధికారులదే బాధ్యత

‘నాకు ఏమైనా జరిగితే అందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంద’ని చిత్రదుర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి పేర్కొన్నారు. అక్రమంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌ల ఆరోపణల మేరకు ఈడీ అధికారులు గత వారం దాడి చేసి రూ.12 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Bengaluru News: ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించరాదు

Bengaluru News: ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించరాదు

పుణ్యక్షేత్రం ధర్మస్థల పవిత్రతతకు భంగం కలిగించే సాగుతున్న కుట్రను అడ్డుకోవాలని కోరుతూ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీకల్‌ రామచంద్రగౌడ మాట్లాడుతూ.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హిందూదేశంలో హిందువులు పరాయివారువలే బతికే రోజులు ఎంతోదూరం లేదని విచారం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి