Home » Bengaluru
దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటక రాజధాని బెంగళూరులో పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి.
రష్యా మహిళ నైనాను, పిల్లల్ని చూసేందుకు వెళ్లానని, అయితే పిల్లలతో ఎక్కువ సేపు గడిపే అవకాశం ఆమె ఇవ్వలేదని ఆమె భర్త చెప్పారు. నైనాకు ప్రతినెలా అవసరమైన డబ్బులు పంపుతున్నట్టు తెలిపారు. పిల్లల అవసరాలకు అవసరమైనంత ఆమె దగ్గర ఉందని వివరించారు.
కర్ణాటకలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పడు అధికార పంపకాల విషయంలో సిద్ధరామయ్య, డీకే మధ్య ఒక అవగాహన కుదిరిందనే వాదన మొదట్నించీ వినిపిస్తోంది. మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా పగ్గాలు పట్టుకుంటే, తక్కిన రెండున్నరేళ్లు డీకే పగ్గాలు చేపడతారనేది ఆ ఒప్పందం.
Chicken Rice Scheme: దేశంలో ఆరు కోట్లకుపైగా వీధి కుక్కలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వీధి కుక్కల కారణంగా ప్రజలకు రక్షణ లేకుండా పోయింది.
Amruthadhare Serial: రెండు రోజుల క్రితం మునేశ్వర్ లేఅవుట్లో ఇళ్లు తీసుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ చేరిన మరుసటి రోజే అమరేష్ దారుణానికి ఒడిగట్టాడు. శృతిపై కత్తితో దాడి చేసి పొడిచాడు. అమరేష్ మొదట శృతి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టాడు.
ఓ జంట ఏకంగా రూ.40 కోట్ల మేర స్కాం చేసింది. వీరిద్దరూ ఓ చోట చిట్ ఫండ్ కంపెనీ (Chit Fund Scam) పెట్టి స్థానికులకు నమ్మించి, పెద్ద ఎత్తున పెట్టుబడులను సేకరించారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే మొత్తం సొత్తుతో పారిపోయారు.
Unemployed Engineer: కొన్ని నెలల క్రితం హరీశ్ ఉద్యోగం మానేశాడు. ఇంటికే పరిమితం అయ్యాడు. అతని భార్య పూజ ఉద్యోగం చేస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇద్దరికీ గొడవలు జరుగుతూ ఉన్నాయి.
హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ప్రయాణించే ప్రజలకు మంచి శుభవార్త వచ్చింది. కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ (Kachiguda Yeshwantpur) వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడు 8 కోచ్లకు బదులుగా, 16 కోచ్లతో ప్రయాణించనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ బెంగుళూరు హైవేకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ రహదారి విస్తరణ సమస్యకు కేంద్రం ఎట్టకేలకు తెరదించింది.
తుంగభద్రకు వరద పోటు కొనసాగుతోంది. జలాశయానికి అధిక ప్రమాణంలో వరద నీరు చేరుతున్న కారణంగా జలాశయం భద్రతా దృష్ట్యా జలాశయం 21 క్రస్ట్గేట్ల నుంచి 62,610 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.