Home » Book Festival
1988నుంచి 'అసమర్థుని జీవిత యాత్ర', 'చివరకు మిగిలేది' తో మొదలు పెట్టి అన్నీ పునః ముద్రించాను.
నవలలు రాయికట్టి చెరువులో పడేసినట్టే... ఎవరు చదువుతున్నారు.
1000 ముద్రిస్తే, అవి 2-3 సంవత్సరాలలో అమ్ముడుపోతే చాలా త్వరగా అమ్మినట్టు. Hyderabad Book Fair
కలెనేతపై ఉస్మానియా యూనివర్సిటిలో చర్చకు పెట్టాలని తెలుగు శాఖ ప్రోఫెసర్.కాశీంకు విజ్జాప్తి చేశారు
పాటలేకుండా మనుషుల మధ్య అనుబంధం ఏర్పడదు.
అన్నింటికీ అదే అప్లేయ్ చేయలేము.
500 కాపీలు అమ్మితే 8,500 వస్తుంది.
ఇప్పటికే 600 వందలకు పైగా జీవితకాల సభ్యత్వం తీసుకున్నారు.
తగ్గిపోతున్న పాఠకుల సంఖ్య పెరగాలి. మళ్ళీ తెలుగు సాహిత్యానికి మంచి రోజులు రావాలి.
బుక్ ఫెయిర్ ను ఆదరణ చూస్తూంటే పుస్తకాల డిమాండ్ అర్థం అవుతుంది.