Home » Botcha Sathyanarayana
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి బొత్ససత్యనారాయణ (botcha satyanarayana) సీరియస్ అయ్యారు.
కాపు నేతలపై జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు.
వచ్చే నెలలో బోగాపురం ఎయిర్పోర్ట్ , గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ వెనుక నుంచి నడిపిస్తోందన్న విషయం బయట పడిందన్నారు.