Home » BRS Chief KCR
KCR: తెలంగాణ అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలపై అసెంబ్లీలో ఎండగడతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈరోజు జరుగుతున్న సమావేశంలో నేతలకు కేసీఆర్ వ్యూహారచన చేయనున్నారు.
KCR: రేవంత్ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని అన్నారు. గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. రాబోయే ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ENO: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు భయటపడకుండా హెడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. పేదల భూములు రేవంత్ జాగీర్ కాదని హెచ్చరించారు. చెరువులు, వాగుల రక్షణకు భూసేకరణ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది..కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. సకలజనుల రిపోర్ట్ ఎక్కడకి పోయిందని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లను నిలదీశారు.
బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీలో విలీనం అయ్యే అవకాశముందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బేరసారాలు వివిధ స్థాయుల్లో జరుగుతున్నాయని, కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, హరీశ్రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు.
మాజీ బీఆర్ఎస్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు(కేకే) రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి పేరు ప్రకటించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణేతర వ్యక్తికి ఎంపీ సీటు కేటాయించడంపై కాంగ్రెస్ అధిష్ఠానంపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరుగుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా వెనుకబడ్డ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆదివారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆదివాసీలకు సంబంధించిన రూ.700 కోట్లను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దారి మళ్లించారని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఆదివాసీలకు ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం చేసింది వ్యర్థమని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 2021లో సుంకిశాల దగ్గర ఫౌండేషన్ వేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి (Mallu Ravi) తెలిపారు. మేఘ ఇంజినీరింగ్ వర్క్స్కి నిర్మాణ పనులు దక్కాయని చెప్పారు. సుంకిశాలకు కర్త, కర్మ, క్రియా మొత్తం కేటీఆరే బాధ్యత అని స్పష్టం చేశారు.