Home » Business news
అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే డ్రైవర్ లెస్ వాహనాలు వీధుల్లో సంచరిస్తుండగా, ఇప్పుడు భారత్లోనూ ఈ సాంకేతికత అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే త్రీ-వీలర్ తయారీ సంస్థ ఒమేగా సీకి మొబిలిటీ (OSM) దేశంలో తొలి మానవ ప్రమేయం లేకుండా నడిచే ఆటోను ఆవిష్కరించింది.
భారత్లో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 12.2 శాతం వృద్ధి రేటు తప్పనిసరి అని మోర్గన్ స్టాన్లీ సంస్థ హెచ్చరించింది. లేకపోతే సామాజిక ఒత్తిడులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ఐపీఎల్లో అభిమానులను ఉర్రూతలూగించే జట్టుగా గుర్తింపు పొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓనర్ మారనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మద్యం సంస్థ డియాజియో, RCB యాజమాన్యంలో తన వాటాను విక్రయించేందుకు ప్రాథమిక ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
గత ఏడు సెషన్లుగా వరుసగా నష్టాలనే చవిచూస్తున్న దేశీయ సూచీలు మంగళవారం మాత్రం అదిరే లాభాలతో మొదలయ్యాయి. అయితే కాసేపటికి మళ్లీ కిందకు దిగి వచ్చాయి. ఐటీ స్టాక్స్లో అమ్మకాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. ఫైనాన్సియల్, మెటల్ రంగాలు మాత్రం లాభాలను అర్జిస్తున్నాయి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 30న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ అద్భుతమైన జోష్లో ఉంది. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా కంపెనీలు భారీగా నిధులు సేకరిస్తున్నాయి. ఇక అసలు హైప్ అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఎందుకంటే టాటా గ్రూప్ నుంచి మరో బిగ్ ఐపీఓ రాబోతుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలో వెండి ధరలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలో ఢిల్లీలో వెండి ధర కిలోకు ఒక్కసారిగా రూ.7,000 పెరిగి రూ. 1.5 లక్షల మార్కును తాకాయి. అదే సమయంలో, బంగారం కూడా కొత్త గరిష్ట స్థాయిని చేరుకుంది.
గత వారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారాన్ని సానుకూల ధోరణిలో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు నెగిటివ్గా ఉన్నప్పటికీ కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుడంతో లాభాల్లోకి వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ లాభాలు కరిగిపోయాయి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 29న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 28న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..