• Home » Central Govt

Central Govt

Minister Thummala Nageswara Rao: రాష్ట్రాల అధికారాలను హరించే విధంగా కేంద్ర విత్తన బిల్లు: మంత్రి తుమ్మల

Minister Thummala Nageswara Rao: రాష్ట్రాల అధికారాలను హరించే విధంగా కేంద్ర విత్తన బిల్లు: మంత్రి తుమ్మల

పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు గట్టిగానే తెలుపుతామని హెచ్చరించారు.

PM Narendra Modi: స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది: ప్రధాని మోదీ

PM Narendra Modi: స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది: ప్రధాని మోదీ

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. స్పేస్ సెక్టార్‌లో కో-ఆపరేటివ్, ఎకో సిస్టమ్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.

Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సమ్మిట్‌కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

MP Kalisetty Appalanaidu: జగన్ హయాంలో రైతులు నష్టపోయారు..  ఎంపీ కలిశెట్టి  ఫైర్

MP Kalisetty Appalanaidu: జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.

National  Awards: తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

National Awards: తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

ఆరో జాతీయ జల అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తెలంగాణ అధికారులకు పురస్కారాలు ప్రదానం చేశారు భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

CM Revanth Reddy: తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే నా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే నా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్‌‌రెడ్డి కోరారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని సూచించారు.

Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటాం

Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటాం

ఢిల్లీలో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేంద్రమంత్రి జితిన్ రామ్ మాంజీతో చర్చించారు. ఏపీలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు మంత్రి కొండపల్లి.

PM Narendra Modi: మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. అసలు విషయమిదే..

PM Narendra Modi: మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. అసలు విషయమిదే..

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

Harish Rao: రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై హరీశ్‌రావు ఫైర్

Harish Rao: రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై హరీశ్‌రావు ఫైర్

మొక్కజొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేగం పెంచాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని, కొన్నవారికి కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రేడ్‌ల పేరిట పత్తి రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 Bandi Sanjay: హిందూ సనాతన ధర్మ రక్షణే నా లక్ష్యం: బండి సంజయ్‌

Bandi Sanjay: హిందూ సనాతన ధర్మ రక్షణే నా లక్ష్యం: బండి సంజయ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ పిలుపునిచ్చారు. వారికోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి