Home » Chandra Babu Arrest
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) మరోసారి వాయిదా పడింది...
ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
జైలులో చంద్రబాబు హ్యాపీగా ఉన్నారని.. ప్రశాంతంగా ఉన్నారని.. అసలు ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు పేరు వింటే ఓవైసీకి పాతరోజులు గుర్తుకొస్తున్నాయంటూ టీడీపీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
టీడీపీ ఏపీలోనే కాదని.. తెలంగాణలో కూడా ఉందని పలువురు నెటిజన్లు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్లు సీఎంగా చేశారని.. హైదరాబాద్ను అభివృద్ధి చేశారని కామెంట్లు పెడుతున్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతిచోటా..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ప్రకటన చేసింది. తన రిమాండ్ క్వాష్ చేయాలని కోర్టులో దాఖలు చేసిన చంద్రబాబు పిటిషన్పై ..
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ములాఖత్ అయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు అచ్చెన్న కూడా జైలులో బాబుతో భేటీ అయ్యారు...
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
చంద్రబాబు బెయిల్ పిటిషన్పై సీఐడీ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రమోద్ దూబే వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వివేకానంద కోర్టుకు హాజరయ్యారు.
స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సీఐడీ అధికారులకు సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు.