Home » China
ఇప్పటికే నిరూపితమైన పాశ్చాత్య యుద్ధ సామాగ్రికి వ్యతిరేకంగా అధునాతన చైనా సైనిక సాంకేతికత ఎలా పనిచేస్తుందో తెలిసొచ్చే సమయం కావడంతో..
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇండియా ఎంత బుద్ధి చెప్పినా, తీవ్ర నష్టం కలిగించినా పాక్ బుద్ధి మారడం లేదు. సరిహద్దుల దగ్గర దాయాది ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతోంది. మన సైనికులు కూడా వాళ్లకు ఇచ్చిపడేస్తున్నారు. ఈ తరుణంలో ఇండో-పాక్ వార్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చైనా. ఇంతకీ డ్రాగన్ కంట్రీ ఏమందంటే..
Donald Trump: ట్రంప్ చెప్పిన ఆ గొప్ప, గౌరవ ప్రధమైన దేశం ఏది అన్నది సస్పెన్స్గా మిగిలిపోయింది. అమెరికా, చైనాల మధ్య తారీఫుల విషయంలో గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. అమెరికా దెబ్బకు చైనా వెనకడుగు వేసింది.
పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోపలకు భారత సైన్యం చొచ్చుకెళ్లి క్రూయిజ్ క్రిపణి దాడులు జరిపిందంటూ ''గ్లోబల్ టైమ్స్'' కథనం పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించిన 9 ప్రాంతాల్లో 24 ప్రెసిషన్ మిసైల్ స్ట్రైక్ జరిపిందని తెలిపింది.
జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్సపై చైనా స్పందించింది.
Restaurant Fire: హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సిబ్బంది గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్ని మాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. పోలీసులు చనిపోయిన 22 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు.
భారత వరి దిగుబడిని చైనాతో సమానంగా పెంచడానికి, సాగు పద్ధతులు, వంగడాలపై పరిశోధన జరిపేలా డాక్టర్ ఆర్.ఎస్ పరోడా సూచించారు. ఐఐఆర్ఆర్లో 500 మంది వరి పరిశోధకులు గోల్డెన్ జూబ్లీ సమావేశంలో పాల్గొన్నారు
Gold Bar Inside Boy Stomach: అతడ్ని ఎక్స్ రే చేసిన డాక్టర్లు అంత పెద్ద బంగారం బారు కడుపులో ఉండంతో ఆశ్చర్యపోయారు. మొదట మందుల ద్వారా దాన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేద్దామని భావించారు. 2 రోజులు గడిచినా అది బయటకు రాలేదు.
ట్రంప్ ప్రభుత్వం చైనా దిగుమతులపై సుంకాలను 245 శాతం విధిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమేనా, అమెరికా దీనిపై ఏం చెబతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం చైనా-అమెరికా వాణిజ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో అమెరికా ధోరణిపై చైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు చైనా తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.