• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

NTR Bharosa Pensions: ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ

NTR Bharosa Pensions: ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ

ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకే 62.40 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.

తుస్సుమన్న జగన్ ప్లాన్.. పీపీపీపై వైసీపీ నేతలు రివర్స్

తుస్సుమన్న జగన్ ప్లాన్.. పీపీపీపై వైసీపీ నేతలు రివర్స్

వైసీపీ నేతలకు హడావుడి ఎక్కువ.. ఆదరణ తక్కువ. ముందుగా ఆర్భాటంగా ఆరంభించడం.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెన్ను చూపి వెనుతిరగడం రివాజుగా మారింది. మెడికల్ కాలేజీల విషయంలో ఇదే జరిగింది.

CM Chandrababu:  తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

AP Government: బాబు సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీకి కొత్త సీఎస్

AP Government: బాబు సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీకి కొత్త సీఎస్

ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయిప్రసాద్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2026 మార్చి ఒకటో తేదీ నుంచి సాయిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

CM Chandrababu: రైతన్నల్లారా.. సమస్యలన్నీ పరిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: రైతన్నల్లారా.. సమస్యలన్నీ పరిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతి రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు అడిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

CM Chandrababu: కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

CM Chandrababu: కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Amaravati Financial District Laid Foundation: అమరావతిలో.. ఆర్థిక నగరం

Amaravati Financial District Laid Foundation: అమరావతిలో.. ఆర్థిక నగరం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ఆర్థిక రంగం నుంచీ సహకరించాలనే ఉద్దేశంతోనే ఒకేరోజున 15 ఆర్థిక సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్ఘాటించారు......

Nirmala Sitharaman: అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది.. టచ్ చేసింది: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది.. టచ్ చేసింది: నిర్మలా సీతారామన్

భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

CM Chandrababu: సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి: సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 34వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు.

CM Chandrababu: రాజధానిలో వెంకన్న ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ

CM Chandrababu: రాజధానిలో వెంకన్న ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ

రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఎప్పుడూ కూడా వేంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చెయ్యనని.... ఎవరినీ చేయనివ్వనని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి