Home » Congress
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే గెలుపు సొంతమైంది. ఈ మేరకు భారత నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఇండీ కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన బి.సుదర్శన్రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ముగిసింది. రాత్రి 7 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, 97 శాతం పోలింగ్ నమోదైంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం కొద్దిరోజుల క్రితమే ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అయితే..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే..
అహ్లాదకరమైన వాతావరణంలో సమావేశం జరిగిందని, సీట్ల పంపకాలపై భాగస్వామ్య పార్టీలు ఒక విస్తృత అవగాహనకు వచ్చాయని సమావేశానంతరం బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ తెలిపారు.
కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్గౌడ్ స్పష్టం చేశారు. కవితనే కాదని, అవినీతి మరకలున్న కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరినీ చేర్చుకోబోమన్నారు.
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ శ్లాబుల్లో భాగంగా సిగరెట్, పొగాకుపై ఉన్న 28 శాతం పన్నును 40 శాతానికి పెంచింది. బీడీలపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీన్ని విమర్శిస్తూనే కేరళ కాంగ్రెస్ యూనిట్ పోస్ట్ పెట్టింది.
కేంద్ర మంత్రివర్గంలోని 72 మందిలో 40శాతం మంత్రులపైనా, వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 643 మంది మంత్రుల్లో 47 శాతం మంది మంత్రులపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఢిల్లీ కోర్టులో దాఖలైన ఓ పిటిషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోనియా 1983లో అధికారికంగా భారత పౌరసత్వం పొందినప్పటికీ, 1980లోనే ఆమె పేరు ఓటరు జాబితాలో ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకే కాదు ఆయన భార్య కోట నీలిమకు కూడా రెండు ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు (ఎపిక్లు) ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.