• Home » Congress

Congress

PM Modi: ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..

PM Modi: ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..

బీహార్‌లో ఇటీవల రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొందరు మరణించిన ప్రధాని తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పీఎం మోదీ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

Sudarshan Reddy: నేను ముదిరి పోయా.. సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sudarshan Reddy: నేను ముదిరి పోయా.. సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కొందరు తటస్థులు కూడా ఫోన్ చేసి తనకు మద్దతు పలికారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉండే మెజారిటీ ప్రజల అభ్యర్థినని గొప్పగా ఫీల్ అవుతున్న అని హర్షం వ్యక్తం చేశారు. పది రోజుల్లో తాను కూడా రాజకీయాల్లో ముదిరి పోయా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi On EC: ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా..

Rahul Gandhi On EC: ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా..

ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు.

Ministers and MLAs Meet Governor: గవర్నర్‌ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు..ఎందుకంటే

Ministers and MLAs Meet Governor: గవర్నర్‌ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు..ఎందుకంటే

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాజ్ భవన్‌లో కలిశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లు ఆమోదం కోసం వినతి ఇచ్చారు.

Gangula Kamalakar: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెసకు చిత్తశుద్ధి లేదు

Gangula Kamalakar: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెసకు చిత్తశుద్ధి లేదు

బీసీ రిజరేషన్లకు సంబంధించిన బిల్లులకు బీఆర్‌ఎస్‌ సంపూ ర్ణ మద్దతు అందిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు.

Congress Demands SIR Again: బిహార్‌లో మళ్లీ ఎస్ఐఆర్.. కాంగ్రెస్ కొత్త పల్లవి

Congress Demands SIR Again: బిహార్‌లో మళ్లీ ఎస్ఐఆర్.. కాంగ్రెస్ కొత్త పల్లవి

బిహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే 'ఇండియా' కూటమిలోని పలు పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. జాబితాలో పేర్లు లేకుండా చేయడం, సరైన నోటీసులు ఇవ్వకపోవడం ద్వారా లక్షలాది మందికి ఓటు హక్కు లేకుండా చేశారని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

Congress Leader Ayesha Farheen Resigns: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

Congress Leader Ayesha Farheen Resigns: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

నాంపల్లి రెడ్డి హిల్స్ డివిజన్ కాంగ్రెస్ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసిన ఆయేషా ఫర్హీన్ ఈరోజు(ఆదివారం) రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు.

MLA Krishna Mohan Reddy:  కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

MLA Krishna Mohan Reddy: కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం.

ABN Explosive: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అసలు నిజాలేంటి..?

ABN Explosive: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అసలు నిజాలేంటి..?

Kaleshwaram Report: కాళేశ్వరం రిపోర్ట్ పై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇంతకు ఆ రిపోర్ట్ లో ఏముంది?, దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది?, ఇందుకు సంబంధించిన ప్రత్యేక కథనం.

 Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసులో కాంగ్రెస్ నుంచి వీరికే సీటు

Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసులో కాంగ్రెస్ నుంచి వీరికే సీటు

తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర రాజధానిలో ఈ ప్రతిష్టాత్మక స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో టికెట్ రేస్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ రేస్ నుంచి తప్పుకోవడం, బీసీలకు టికెట్ ఇవ్వాలన్న టీపీసీసీ నిర్ణయం ఈ ఎన్నికను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి