Home » Cricket news
టీమిండియా వన్డే కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దాదాపు రెండు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్నకు వెళ్లి తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చాడు.
సంజూ శాంసన్ మాదిరే ఆర్.అశ్విన్ కూడా తన సొంత జట్టును వీడాలని భావిస్తున్నాడు. ఈమేరకు చెన్నై
భారత జట్టు తదుపరి వన్డే సిరీస్ మరో రెండు నెలలకుపైగానే ఉంది. వచ్చే అక్టోబరులో ఆస్ట్రేలియాలో
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో ఇద్దరు ఆటగాళ్లు అందరి హృదయాలను గెలుచుకున్నారు. గాయాలతోనే బ్యాటింగ్కు దిగి తమ జట్టుకు అండగా నిలవడానికి ప్రయత్నించిన టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్, ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ను చాలా మంది క్రీడాభిమానులు ప్రశంసించారు.
తాజాగా టీమిండియా ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు ఇంగ్లండ్లో అద్భుత ప్రదర్శన చేసింది. అంచనాలకు మించి రాణించి సిరీస్ను డ్రా చేసుకుంది.
అసలు సిసలు టెస్టు క్రికెట్ మజాను ఇంగ్లండ్-భారత్ సిరీస్ రుచి చూపించింది. ఐదు టెస్టుల్లో ఇరుజట్ల
నిరంతర కృషి, పురోగతితో బలమైన జట్టు సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందని గంభీర్ సూచించాడు.
భారత క్రికెట్లో ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీనిలో భాగంగానే స్టార్
ఏ క్రికెటర్ నైపుణ్యమైనా సుదీర్ఘ ఫార్మాట్లోనే బయటపడుతుందని అంటుంటారు. ఐదు రోజులపాటు
టీమిండియా పేలవ ప్రదర్శన కారణంగా గంభీర్ పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ మొదలైంది. కుర్రాళ్లతో కూడా టీమిండియా ఇంగ్లండ్లో పెద్దగా సాధించేది ఏమీ ఉండదని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే తొలి టెస్ట్లో టీమిండియా పరాజయం పాలైంది.