Home » Cyber attack
సైబర్ నేరగాళ్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. మాయమాటలతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. రోజుకు కేవలం 3 గంటలే పని ఉంటుందని, 3 నెలలకు రూ. 50 వేలు ఇస్తారంటూ నమ్మబలికి రూ. 10.19 లక్షలు కొట్టేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాటర్ బోర్డు అధికారులమని, నల్లా బిల్లులంటూ మోసానికి తెరలేపారు. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబరఫ మోసం జరుగుతూనే ఉంది.
హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు మొత్తం రూ.61.95 లక్షలు పోగొట్టుకున్నాడు. నగరంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళితే..
పైసాకాదు.. పావలా కాదు.. మొత్తం రూ. 7.55 లక్షలు కొల్లగొట్టేశారు సైబర్ మోసగాళ్లు. నగరానికి చెందిన ఓ మహిళను కేరళ లాటరీలో రూ. 5లక్షలు గెలిచారంటూ నమ్మించి ఆమె నుంచి రూ. 7.55 లక్షలు దోచేశారు. ఇక వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ మోసానికి బలవుతూనే ఉన్నారు. లక్షల్లో నష్టపోతూనే ఉన్నారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో మోసపోవాల్సి వస్తోంది. తాజాగా నగరానికి చెందిన ఓ వ్యాపారిని బురిడీ కొట్టించి రూ.2.69లక్షలు కొట్టేశారు. ఇక వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసానికి బలైపోయాడు. మొత్తం రూ.14.50లక్షలు నష్టపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు ఈ తరహ మోసాలకు బలవుతూనే ఉన్నారు. ఎక్కడ ఉంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు.... రోజుకొక ఐడియాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా అనేక మందిని బురిడీ కొట్టించి డబ్బులు దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక 38 ఏళ్ల భారత అడ్వకేట్ డొనాల్డ్ ట్రంప్ హోటల్ రెంటల్స్ స్కీం (Trump Hotel Rent scheme) గురించి ఓ వీడియో చూసి పెట్టుబడి చేశాడు. కానీ అది చివరకు ఫేక్ అని తెలియడంతో లక్షలు పోగొట్టుకున్నాడు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డీప్ఫేక్లు మన జీవితాల్లోకి ప్రవేశించాయి. వీటి ద్వారా మన సొంత ముఖాలతో వాయిస్ ఉపయోగిస్తూ కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు ఓ కొత్త మార్గాన్ని ఉపయోగించాలని ఓ టెక్ నిపుణుడు (Create Secret Codes) చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపొతున్నారు. ఈ సైబర్ మోసాలపై అవగాహన లేని అమాయక ప్రజలు బలైపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి మొత్తం రూ.15.20 లక్షలు కాజేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని మోసంచేసిన సైబర్ మోసగాడు ఈ మొత్తాన్ని కాజేశాడు.