Home » Cyber Crime
రూ.10వేల పెట్టుబడికి అరగంటలో రూ.5వేలు లాభం ఇచ్చారు. ట్రేడింగ్పై నమ్మకం పెంచి నగరానికి చెందిన విద్యార్థినిని నుంచి రూ.1.27 లక్షలు కొట్టేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన 24 ఏళ్ల విద్యార్థినిని జీపీ డిస్కషన్ 063 గ్రూపులో యాడ్ చేశారు.
ట్రేడింగ్లో వర్చువల్గా రూ. కోట్లల్లో లాభాలు వచ్చినట్లు చూపించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.61.52 లక్షలు కొట్టేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిసిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 40 ఏళ్ల వ్యాపారికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
Cyber Crime: వనస్థలిపురంలో మాజీ చీఫ్ ఇంజనీర్ నుంచి దాదాపు కోటిన్నర కాజేశారు కేటుగాళ్లు. సదరు వ్యక్తి నుంచి సొమ్మును ఎలా కొట్టేశారో తెలిస్తే మాత్రం అంతా షాకవ్వాల్సిందే. మాజీ చీఫ్ ఇంజనీర్కు ఒక రోజు ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాడు అడ్రస్ అప్డేట్ పేరుతో రూ.3.92 లక్షలు కాజేశాడు. ముషీరాబాద్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి(59)కి ఈనెల 4న 9123317117 నంబర్ నుంచి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు తాను ఎస్బ్యాంక్ రిలేషన్ షిప్ మేనేజర్నని పరిచయం చేసుకున్నాడు.
డిజిటల్ ప్రపంచంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లే స్టోర్ ద్వారా కూడా ఫేక్ యాప్స్ ఉన్నాయని సైబర్ భద్రతా సంస్థ (CRIL Warning) రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో పలు రకాల యాప్స్ను వెంటనే తొలగించాలని సూచించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
దేశంలో డిజిటల్ పేమెంట్స్ పుంజుకున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయకూడదని ఎస్బీఐ (SBI Cyber Alert) తెలిపింది. దీంతోపాటు కస్టమర్లకు కీలక సూచనలు జారీ చేసింది.
నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో రిసార్ట్ రూములు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను సైబర్ మోసగాడు బురిడీ కొట్టించి రూ.1.33లక్షలు కొట్టేశాడు. ఇక వివరాల్లోకి వెళితే..
నగరంలో సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ సైబర్ మోసం జరుగుతూనే ఉంది. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో లక్షల రూపాయలు నష్టపోతున్నారు. తాజాగా మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. అలాగే లక్షలు రూపాయలు నష్టపోతున్నారు. ఈ సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైబరఓ మోసానికి బలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసగాడి చేతికి చిక్కి రూ.1.19లక్షలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళితే..
సైబర్ నేరగాళ్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. మాయమాటలతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. రోజుకు కేవలం 3 గంటలే పని ఉంటుందని, 3 నెలలకు రూ. 50 వేలు ఇస్తారంటూ నమ్మబలికి రూ. 10.19 లక్షలు కొట్టేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.