Home » Cyber Crime
తెలంగాణలో గత ఏడాది మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షిఖా గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాటర్ బోర్డు అధికారులమని, నల్లా బిల్లులంటూ మోసానికి తెరలేపారు. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబరఫ మోసం జరుగుతూనే ఉంది.
హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు మొత్తం రూ.61.95 లక్షలు పోగొట్టుకున్నాడు. నగరంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళితే..
పైసాకాదు.. పావలా కాదు.. మొత్తం రూ. 7.55 లక్షలు కొల్లగొట్టేశారు సైబర్ మోసగాళ్లు. నగరానికి చెందిన ఓ మహిళను కేరళ లాటరీలో రూ. 5లక్షలు గెలిచారంటూ నమ్మించి ఆమె నుంచి రూ. 7.55 లక్షలు దోచేశారు. ఇక వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ మోసానికి బలవుతూనే ఉన్నారు. లక్షల్లో నష్టపోతూనే ఉన్నారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో మోసపోవాల్సి వస్తోంది. తాజాగా నగరానికి చెందిన ఓ వ్యాపారిని బురిడీ కొట్టించి రూ.2.69లక్షలు కొట్టేశారు. ఇక వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసానికి బలైపోయాడు. మొత్తం రూ.14.50లక్షలు నష్టపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు ఈ తరహ మోసాలకు బలవుతూనే ఉన్నారు. ఎక్కడ ఉంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు.... రోజుకొక ఐడియాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డీప్ఫేక్లు మన జీవితాల్లోకి ప్రవేశించాయి. వీటి ద్వారా మన సొంత ముఖాలతో వాయిస్ ఉపయోగిస్తూ కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు ఓ కొత్త మార్గాన్ని ఉపయోగించాలని ఓ టెక్ నిపుణుడు (Create Secret Codes) చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారుల పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు, వాట్సాప్ ఖాతాలను సృష్టించి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.
చీఫ్ మినిస్టర్ ఓ ఎస్ డీ అంటూ వ్యాపారులకు వల వేస్తున్న సైబర్ నేరగాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీ ఎన్ ఎస్ 319(2)తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు.