• Home » Devotees

Devotees

Vijayawada Durga Temple:రూ.500 దర్శనం రద్దు చేద్దామా?

Vijayawada Durga Temple:రూ.500 దర్శనం రద్దు చేద్దామా?

గత రెండు మూడేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రూ.500 దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. శరన్నవరాత్రుల్లో అంతరాలయం దర్శనం ఉండదు.

Eco Friendly Ganesh Idols: మట్టి గణపతికే జై!

Eco Friendly Ganesh Idols: మట్టి గణపతికే జై!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరిపేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాము అనుకున్న ఎత్తులో మట్టి ప్రతిమలు లభ్యం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనే మండపాల్లో కొలువుదీరుస్తున్నారు.

TTD Chairman BR Naidu: ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్

TTD Chairman BR Naidu: ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్

ఏఐ టెక్నాలజీని వినియోగించి భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదంటూ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేశారని టీటీడీ చైర్మన్ విమర్శించారు.

 YSRCP Leaders: అన్నవరం సత్యదేవుని కొండపై రెచ్చిపోయిన వైసీపీ నేతలు

YSRCP Leaders: అన్నవరం సత్యదేవుని కొండపై రెచ్చిపోయిన వైసీపీ నేతలు

అన్నవరం సత్యదేవుని కొండపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. దేవస్థానంలో బహిరంగ వేలంలో హెచ్చుపాటదారుడుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. స్వామివారికి అలంకరణ అనంతరం వాడిపోయే పూలను తరలించే కాంట్రాక్టు పనికి ఆలయ అధికారులు బహిరంగ వేలం వేశారు.

Venkaiah Naidu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు

Venkaiah Naidu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు

తిరుమలలో వేంకటేశ్వర స్వామిని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్ దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Sawan Shivratri 2025: శ్రావణ మాసంలో శివానుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రాలివే..

Sawan Shivratri 2025: శ్రావణ మాసంలో శివానుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రాలివే..

హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదంతా ఎన్నో పండుగలు వస్తూనే ఉంటాయి. అయితే, సంవత్సరంలో ప్రతి నెలా వచ్చే ప్రత్యేకమైన పర్వదినం మాస శివరాత్రి. ఈ రోజున పరమేశ్వరుని నిష్ఠతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.. కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మాస శివరాత్రి నాడు ఈ మంత్రాలను పఠించే భక్తులకు శివానుగ్రహం దక్కుతుందని అంటారు.

 TTD: భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

TTD: భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి పాలకమండలి మంగళవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్ననిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణంపై చర్చించామని తెలిపారు.

Srikalahasti: విజ్ఞానగిరికి పోటెత్తిన భక్తులు

Srikalahasti: విజ్ఞానగిరికి పోటెత్తిన భక్తులు

శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

విజయవాడ: ఇంద్రకీలాద్రిలో జులై 25 నుంచి శ్రావణ మాసోత్సవాలు..

విజయవాడ: ఇంద్రకీలాద్రిలో జులై 25 నుంచి శ్రావణ మాసోత్సవాలు..

ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 25 నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర మాసం పూర్తయ్యేవరకూ ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు విడుదల చేశారు.

Tirumala Darshan: ఆగస్టులో తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? రూ.300 టిక్కెట్ లభించకపోతే ఇలా ట్రై చేయండి!

Tirumala Darshan: ఆగస్టులో తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? రూ.300 టిక్కెట్ లభించకపోతే ఇలా ట్రై చేయండి!

ఆగస్టులో కుటుంబసమేతంగా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఎంత ప్రయత్నించినా దర్శనం టికెట్లు లభించలేదని చింతించకండి. ఆఖరి నిముషంలో రూ.300 టికెట్లు అన్నీ అమ్ముడుపోయినా మరో మార్గముంది. ఇలా ప్రయత్నిస్తే కోరుకున్నట్టుగా నిర్విఘ్నంగా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి