Home » Devotional
దేశవ్యాప్తంగా వినాయకుడి వేడుకలకు(Ganesh Chaturthi 2024) సర్వం సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలకు విగ్రహాలు తరలించే వేళైంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ కానుంది. హిందూ మతంలో ప్రతి కుటుంబం తమ తాహతు మేరకు వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి పూజలు చేయడం ఆనవాయితీ. అయితే..
శ్రీగణనాథుడి పూజలో ప్రకృతి సిద్ధమైన పత్రాలకే ప్రాధాన్యం. భక్తిగా, శ్రద్ధగా కాస్తంత గరికతో పూజించినా సంతుష్టుడై... కొండంత వరాలిచ్చే స్వామి విఘ్నేశ్వరుడు.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు.
ఏ పని మొదలుపెట్టిన విఘ్నాలు కలగకుండా ఆశీర్వదించేవాడు విఘ్నేశ్వరుడు. అందుకే వినాయకుడికి(Ganesh Chaturthi) పూజ చేసేటప్పుడు అనేక నియమాలు, నిబంధనలు పాటిస్తారు.
శ్రావణమాసం చివరి శక్రవారం కావడంతో రాజమహేంద్రవరంలోని వివిధ ఆలయాల్లో అమ్మవార్లకు పూజలు, వ్రతాలు జరిపించారు. స్థా నిక శ్రీవెంకటేశ్వర జనరల్ మార్కెట్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి విశేషాలంకరణ చేశారు. దేవీచౌక్ శ్రీ బాలత్రిపురసుందరి అమ్మవారు, వంకాయలవారి వీఽధి లోని శ్రీఅష్టలక్ష్మి అమ్మవారు, రంగ్రీజుపేటలో ఆదిలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని భక్తులు పూజలు, వ్రతాలు చేసుకున్నారు.
కడప కార్పొరేషన్ పరిధిలో నిబంధనల ప్రకా రం గణేశ ఉత్సవాలు చేసుకోవాలని కమి షనర్ వైవో నందన్ సూచించారు. గణేశ్ ప్రతిమలు పెట్టేటప్పుడు పోలీసు, ఫైర్, కార్పొరేషన్ అనుమతులు తప్పనిసరన్నా రు.
శ్రీశైలం మహాక్షేత్రంలో గురువారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది.
చెన్నూరులో శివపార్వతుల విగ్రహాల ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాలిలా..
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ శిల్పకళా వైభవం అద్భుతంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ పునర్నిర్మాణం చేశారని, నిర్మాణశైలి విశిష్టంగా ఉందన్నారు.