Home » Devotional
తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు.
హిందూ గ్రంథాలలో మంగళవారం రోజున చేయకూడని కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..
మన చేతి బొటనవేలు మన వ్యక్తిత్వాన్ని చెబుతుందా?. మీ బొటనవేలు ఆకారం, వంపు, పొడవు చూసి మీ ఆలోచనా శక్తి, బుద్ధి స్థాయిని తెలుసుకోవచ్చు అని శాస్త్రం చెబుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాన్నీ కింది వీడియోలో చూడండి.
అక్రమ సంబంధం ఒక ఆట కాదు… ఇది జీవితాలను నాశనం చేసే అగ్ని. మనసుతో కాదు, మనిషితనంతో ఆలోచించాలి. “అక్రమ సంబంధం పెట్టుకుంటే… మట్టిలో కలిసిపోతారు!” — ఇది హెచ్చరిక కాదు, నిజం. దీనిపై గరికపాటి గారి మాటల్లో..
సాధారణంగా మనం దీపం పెట్టామంటే.. అందులో నూనె అయిపోగానే కొండెక్కుతుంది. నిరంతర పర్యవేక్షణలో ఉంటే గానీ ఆ దీపం ఆరిపోకుండా చూస్కోవడం సాధ్యపడదు. కానీ, ఎలాంటి నూనె సాయం లేకుండా.. ఓ దీపం వందేళ్లుగా వెలుగుతోందంటే నమ్ముతారా.! అవునండీ.. ఇది నిజం. ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది.
మధ్యప్రదేశ్లోని అద్భుత అందాలు చూసేందుకు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సరైన సమయం. భారతదేశానికి సరిగ్గా మధ్య భాగంలో ఉండటంతో ‘హార్ట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. సుమారు 800 దాకా పెద్దపులులు అభయారణ్యాల్లో ఉండటంతో ‘టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా’గా మధ్యప్రదేశ్ ప్రసిద్ధి.
ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండదు... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. వేడుకను ఆర్భాటంగా చేస్తారుని, పరిస్థితులు చక్కబడతాయని తెలుపుతున్నారు. అంతేగాక.. ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుందని, ఖర్చులు విపరీతంగా ఉంటాయని, చేస్తున్న పనులపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
కార్తీక మాసం శనివారాలు శివారాధనకు అత్యంత శుభమయమైనవి. ఈ రోజు భక్తితో శివుడిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక శనివారం ప్రత్యేకంగా ఇలా పూజ చేస్తే శివుని అనుగ్రహం సులభంగా పొందవచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వీడియోలో చూడండి.
అందం కంటికి కనిపించేది మాత్రమే. కానీ నిజమైన విలువ మనిషి గుణంలో ఉంటుంది. ఈ సూక్తి మనకు ఒక గాఢమైన సందేశం ఇస్తుంది — రూపం కంటే మనసు, స్వభావం, మంచితనం ఎక్కువ ముఖ్యం. దీనిపై గరికపాటి నరసింహారావు సందేశాన్ని కింది వీడియోలో చూడండి.