Home » Devotional
హిందూ ధర్మంలో కార్తీకమాసం అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో శివపార్వతుల ఆరాధన చేస్తే అశేష పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడి కృపతో పాటు పార్వతీ దేవి ఆశీర్వాదం పొందాలంటే ఈ నెలలో కొన్ని విశిష్ట పూజలు, నియమాలు పాటించడం చాలా ముఖ్యం.
ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో నిండిన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు మనం తెలియకనే కొన్ని తప్పులు చేస్తుంటాము, అవే మన జీవితంలో కష్టాలను తెస్తాయి. ఈ వ్యాసంలో మీరు సుఖంగా జీవించాలంటే ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.
బుధుడు, శనికి మధ్య ప్రత్యేక యోగం కారణంగా కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనం కలగనుంది. అలా వారి జీవితంలో కెరీర్ పరంగానే కాక.. ఆర్థికంగా, వ్యక్తిగతంగా మంచి అవకాశాలను తీసుకురానుంది.
కార్తీక మాసం శుక్లపక్షంలో పండుగలు ఉన్నట్లే.. కృష్ణపక్షంలోనూ అనేక పండుగలు ఉన్నాయి. తొలిరోజులకంటే.. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే 15 రోజులు కూడా విశేషమైనవిగానే చెబుతారు. ఈ రోజుల్లో ముఖ్యంగా దీపారాధన చేయడం, శివకేశవులను పూజించడంతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
కార్తీక పౌర్ణమి నాడు దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఈ వస్తువులు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అపారమైన సంపద, శ్రేయస్సును అనుగ్రహిస్తుంది.
ఇవాళ(బుధవారం) కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి 10.30 నుంచి మరుసటి రోజు సాయంత్రం 6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుంది. తిథి ప్రభావం సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు అధికంగా ఉండటం వలన, వ్రతం ఆచరించడం శ్రేయస్కరం.
పూజ చేసి.. ప్రతిఫలం దక్కాలంటే భక్తులు నియమ నిష్టలతో ఉండాలి. అలా అయితేనే ప్రతి ఫలం దక్కుతోంది. మహా శివరాత్రికి ఏ మాత్రం తీసి పోని కార్తీక పౌర్ణమి వేళ భక్తులు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే.. ?
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి బుధవారం వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమిని మహా శివరాత్రితో పోలుస్తారు. అంతటి పవిత్రమైన ఈ రోజు.. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.
కార్తీక పౌర్ణమి వేళ.. కొన్ని రాశులకు గజకేసరి యోగం ఏర్పడుంది. దీంతో ఈ రాశుల వారికి కష్టాలు తీరి.. సుఖ సంతోషాలతో ఉంటారు.