Home » Education News
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్లో అబ్బాయిలు రికార్డు సృష్టించారు. ఇంజనీరింగ్ సహా అగ్రి, ఫార్మసీలో తొలి 10 ర్యాంకులను అబ్బాయిలే దక్కించుకున్నారు. అయితే..
సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సెలింగ్ విషయంలో పాఠశాల విద్యాశాఖ, ఉపాధ్యాయ సంఘాల మధ్య సఖ్యత కుదరడం లేదు. మాన్యువల్ కౌన్సెలింగ్ కావాలని సంఘాలు పట్టుబడుతుంటే, సమయం లేనందున వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే చేపడతామని విద్యాశాఖ చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు గుడ్ న్యూస్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) ఇటీవల 408 పోస్టులకు నోటిఫికేషన్ (NDA recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల అర్హత ఏంటి, ఎలా అప్లై చేయాలనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.
సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానం పారదర్శకంగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మాన్యువల్తో పోలిస్తే వెబ్ విధానంలో టీచర్లు సులభంగా పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చని, దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది.
సోమవారం నుంచి ఏపీ పీజీ సెట్- 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9, 10, 11, 12 తేదీల్లో మూడు షిఫ్టులుగా పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 12.30 నుంచి..
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల్లో 52.9శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బెటర్మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 81శాతం మంది మార్కులు మెరుగుపరుచుకున్నారు.
AP Inter Supplementary Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్లో 46 వేల పైగా టీచర్లకు తప్పనిసరి బదిలీ ప్రారంభమైంది. 9,607 కొత్త మోడల్ ప్రైమరీ స్కూల్లలో హెచ్ఎంల నియామకాలు జరుగుతున్నాయి.
జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి.
ఏపీఈఏపీసెట్ ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉంటుండగా, ఇంటర్ మార్కులపై 25 శాతం వెయిటేజ్ ఉన్నందున విద్యార్థులు తమ మార్కులను వెబ్సైట్లోని డిక్లరేషన్ ఫారం ద్వారా పరిశీలించుకోవాలి. ఎటువంటి తప్పిదాలు ఉంటే, జూన్ 5వ తేదీకి ముందుగా సవరించుకునేందుకు అవకాశముంది.