Home » Education News
విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష..
సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ , పీఎం శ్రీ పథకాల కింద 2024-25లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎలాంటి నిధులు..
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త రూల్స్ గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ క్రమంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు వీటి గురించి తెలుసుకుని పాటించాలని సూచించింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
పట్టుదల, సృజనాత్మకతతో ముందుకు సాగాలంటూ తిరుపతి ఐఐటీ విద్యార్థులకు క్రియా యూనివర్సిటీ చాన్సలర్ లక్ష్మీనారాయణన్ సూచించారు.
ఎప్సెట్ లో టాపర్లుగా నిలిచిన చాలా మంది రాష్ట్రంలో ప్రవేశాలే తీసుకోలేదు.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఒక సువర్ణావకాశం వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 19, 2025 నుంచి 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం..
తరగతి గదిలో విద్యార్థులు ఒకరి వెనుక మరొకరు.. వరుసగా ఉన్న బెంచీల మీద కూర్చుంటారు. మొదటి, రెండు, మూడు వరుసల్లోని విద్యార్థులు తెలివైన పిల్లలని
పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్ ఫోరంలు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది..
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి. జేఎన్టీయూ పరిధిలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. జేఎన్టీయూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాసంస్థలకు త్వరలో భవనాల సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యేలా..