Home » Eluru
అమరావతి మహిళలను దారుణంగా అవమానిస్తూ.. సాగిన డిబేట్కు సంబంధించి సాక్షి చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళవారం మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండ లం సత్యవోలు గ్రామంలో సోమవారం జరగనున్నాయి.
Covid 19: ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఏలూరు కలెక్టరేట్లో ఐదుగురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
YCP Sarpanch Controversy: ఓ మహిళ పట్ల వైసీపీకి చెందిన సర్పంచ్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ వైసీపీ సర్పంచ్పై ఓ మహిళ ఆరోపణలు చేసింది
Vamsi Remand News: మాజీ ఎమ్మెల్యే వంశీని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు వంశీకి ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది.
Dwaraka Tirumala: చిన్నతిరుమలేశునికి ఆదివారం జరగనున్న దివ్య కల్యాణమహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అధికారులు పట్టు వస్త్రాలు అందజేశారు. పట్టువస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 224 మందికి చెందిన పీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బంది హాజరు నమోదు హైజింక్లపై చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐఫోన్ ద్వారా హాజరు సెట్టింగ్లను ట్యాంపర్ చేసి విధులు పూర్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి కాకినాడ, నర్సాపూర్ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదమేనని పోలీసు దర్యాప్తు స్పష్టం చేసింది. బైక్ హెడ్లైట్ పనిచేయకపోవడం, మద్యం సేవించి స్కిడ్ కావడం ప్రమాదానికి కారణంగా నిర్ధారణ అయ్యింది
మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కులవృత్తిదారుల ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఓ పెద్దాయన కష్టానికి వెంటనే స్పందించారు సీఎం.