• Home » Exams

Exams

Staff Nurse Results: స్టాఫ్‌నర్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల

Staff Nurse Results: స్టాఫ్‌నర్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల

స్టాఫ్‌నర్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో తమ మార్కులు తెలుసుకోవచ్చని బోర్డు కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి సోమవారం వెల్లడించారు.

NEET UG 2025: ఘాటుగా నీట్‌

NEET UG 2025: ఘాటుగా నీట్‌

పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించే సమయంలో అభ్యర్థులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గడియారాలు, ఇతర గాడ్జెట్లను తీసివేయించారు. ఎప్పటిలాగానే.. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను కచ్చితంగా అమలు చేశారు.

Harish Rao: డిగ్రీ పరీక్షలు చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థత

Harish Rao: డిగ్రీ పరీక్షలు చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థత

రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో ఏప్రిల్‌లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను నేటికీ చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

TG EAPCET-2025: ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌కు 13,137 మంది గైర్హాజరు

TG EAPCET-2025: ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌కు 13,137 మంది గైర్హాజరు

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌-2025 ముగిసింది. గత నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగ ప్రవేశ పరీక్షలు జరగ్గా..

NEET Exam: నీట్‌ పరీక్ష రాసిన తల్లీకూతుళ్లు

NEET Exam: నీట్‌ పరీక్ష రాసిన తల్లీకూతుళ్లు

పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టాక.. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన పెద్ద కూతురితో కలిసి నీట్‌ పరీక్ష రాసింది. అందుకు ఆమె భర్త సహకారం సంపూర్ణంగా ఉండడం విశేషం.

Andhra Pradesh: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఫిక్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

Andhra Pradesh: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఫిక్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 6 నుంచి జూన్ 13 మధ్య ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

Engineering Entrance Exam: నేటి నుంచి ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు

Engineering Entrance Exam: నేటి నుంచి ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు

తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఇంజనీరింగ్‌ పరీక్షలు మే 1 నుండి ప్రారంభమవుతున్నాయి. రోజూ రెండు సెషన్లలో నిర్వహించబోతున్న ఈ పరీక్షలకు 124 కేంద్రాలు ఏర్పాటుచేశారు.

Hanamkonda Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయ విహారం

Hanamkonda Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయ విహారం

హనుమకొండలోని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో విజయం సాధించారు. 580కి పైగా మార్కులు సాధించిన 23 మంది విద్యార్థులు సంచలనం సృష్టించారు.

Degree Exams: ఫీజు బకాయిలిస్తేనే డిగ్రీ పరీక్షలు

Degree Exams: ఫీజు బకాయిలిస్తేనే డిగ్రీ పరీక్షలు

పరీక్షలంటేనే సాధారణంగా విద్యార్థులు భయపడతారు. ఇంకొన్ని రోజులు తర్వాత పరీక్షలు మొదలైతే బాగుండు అనుకుంటారు. కానీ, రాష్ట్రంలోని కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి మరోలా ఉంది.

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

పదో తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో మళ్లీ మార్కులు ప్రకటించనున్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యావేత్తలు, సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి