Home » Exams
గ్రేస్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేసే చట్టబద్ధమైన హక్కు పిటిషనర్లకు (ఎంబీబీఎస్ విద్యార్థులు )లేదని.. అయినా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వారికి గ్రేస్ మార్కులు కలిపే అంశాన్ని పరిశీలించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), కాళోజీ హెల్త్ వర్సిటీలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
నీట్ పరీక్ష ర్యాంకింగ్లు, గ్రేస్ మార్కుల వ్యవహారంతో అబాసుపాలై.. సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురవుతున్న జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) తాజాగా మరో అపవాదును మూటగట్టుకుంది.
నీట్ పరీక్షల వివాదాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో కీలక సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఏ కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణలో విస్తృత మార్పులను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
హీరోయిన్ పరీక్ష రాస్తుండగా.. రోబో తనకు వినూత్న రీతిలో సాయం చేస్తుంది. ఎగ్జామ్ సెంటర్ భవనం పైనుంచి తన కంటి ద్వారా లేజర్ షో వేసి, తద్వారా పరీక్ష సులభంగా రాసేలా సహకరిస్తుంది. ఇది...
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న అర్హత పరీక్ష నీట్ రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటికేడాదీ పెరుగుతోంది. గడిచిన ఏడేళ్లలో ఆ సంఖ్య రెట్టింపు అయింది. 2018లో దేశవ్యాప్తంగా 13.26 లక్షల మంది నీట్ పరీక్ష రాయడానికి నమోదుచేసుకోగా.. 2024 నాటికి ఆ సంఖ్య 24.06 లక్షలకు చేరుకుంది.
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్కు సీఎం ఎ.రేవంత్రెడ్డి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.
నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తక్షణం స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
'నీట్' పరీక్షల విషయంలో తలెత్తిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారంనాడు స్పందించారు. పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినందుకు ఒక్కో అభ్యర్థి వద్దా రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశారు. ఆ ప్రశ్నలకు జవాబులు బట్టీపట్టించేందుకు వారిని రహస్య ప్రదేశాలకు తరలించారు. పేపర్ లీకయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని
లాసెట్ ఫలితాలను ఈ నెల 13వ తేదీన విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.