• Home » Farmers

Farmers

AP Onion Farmers: ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగినా.. దిగుబడులు తగ్గి రైతుల కష్టాలు

AP Onion Farmers: ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగినా.. దిగుబడులు తగ్గి రైతుల కష్టాలు

కర్నూలు జిల్లాలో ఉల్లి (Onion) సాధారణ సాగు విస్తీర్ణం 45,278 హెక్టార్లు. ఈ ఏడాది ఈ-క్రాప్‌ రికార్డుల ప్రకారం 52,306 ఎకరాల (20,923 హెక్టార్లు)లో సాగు చేశారు. ఈ నెఖారుల వరకు ఈ-క్రాప్‌ నమోదుకు అవకాశం ఉండటంతో మరో 2-3 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారుల అంచనా వేశారు.

Marigold Farming: తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి.. బత్తి సాగు లాభాలివే..

Marigold Farming: తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి.. బత్తి సాగు లాభాలివే..

సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వ్యవసాయ అధికారుల సూచనలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందిచే పంటను వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు కేమ పొచ్చన్న. వడ్డాడికి చెందిన రైతు తనకున్న మూడెకరాల భూమిలో ఎకరంలో బంతిపూల పంటను సాగు చేసేం దుకు ముందుకొచ్చారు.

Papaya Farming: పసుపు సాగులో కొత్త పద్ధతులు... అంతర పంటగా బొప్పాయి

Papaya Farming: పసుపు సాగులో కొత్త పద్ధతులు... అంతర పంటగా బొప్పాయి

పసుపు సాగులో రైతులు కొత్తపద్ధతులు అవలంభిస్తున్నారు. పసుపుతో పాటు అంతర పంటగా బొప్పాయి సాగు చేపడుతు న్నారు. డ్రిప్‌ ఏర్పాటు చేసి నీటి తడులు అందించ డంతో తోటలు ఏపుగా పెరిగి కళకళలాడుతున్నాయి.

Atchannaidu Slams YS Jagan: రైతులను ఐదేళ్లు పట్టించుకోలేదు.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

Atchannaidu Slams YS Jagan: రైతులను ఐదేళ్లు పట్టించుకోలేదు.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులను పట్టించుకోలేదని ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రబీపంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.

KTR ON Ring Road Statement: రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌పై కేటీఆర్ ఏమన్నారంటే...

KTR ON Ring Road Statement: రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌పై కేటీఆర్ ఏమన్నారంటే...

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌పై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు మారుస్తోందని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Atchannaidu Slams YS Jagan: జగన్‌కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదు: అచ్చెన్నాయుడు

Atchannaidu Slams YS Jagan: జగన్‌కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదు: అచ్చెన్నాయుడు

జగన్‌కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టారని విమర్శించారు.

AP Government ON Farmers: రైతులకు బంపరాఫర్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

AP Government ON Farmers: రైతులకు బంపరాఫర్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

అన్నదాతలకు యూరియా వాడకం తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి బస్తాకు రూ.800 నేరుగా రైతుకు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

PM Kisan 21st Installment: దీపావళికి ముందే పీఎం కిసాన్ నగదు వస్తుందా..రైతులకు లేటెస్ట్ అప్‌డేట్

PM Kisan 21st Installment: దీపావళికి ముందే పీఎం కిసాన్ నగదు వస్తుందా..రైతులకు లేటెస్ట్ అప్‌డేట్

ఈసారి రైతులకు దీపావళి పండుగకు ముందే గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులు పండగకు ముందే రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం.

Nano Urea Benefits: ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ .. నానో యూరియా ప్రయోజనాలివే....

Nano Urea Benefits: ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ .. నానో యూరియా ప్రయోజనాలివే....

రైతులకు ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఇబ్బందులు కలిగిస్తోంది. ఎరువుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడి చివరికి ఖాళీచేతులతో ఇంటికి చేరుతున్న పరిస్థితి. పంటల నిలువ, దిగుబడులపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కమ్ముకుంది.

Subsidy: మామిడి రైతులకు త్వరలోనే రూ.160 కోట్ల సబ్సిడీ జమ

Subsidy: మామిడి రైతులకు త్వరలోనే రూ.160 కోట్ల సబ్సిడీ జమ

మామిడి రైతుల బ్యాంకు ఖాతాలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 20-25 తేదీల మధ్య రూ.160 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి