Home » Formula E-Prix Race
Lando Norris: ఫార్ములా 1 ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్లో సంచలనం నమోదైంది. వరల్డ్ చాంపియన్కు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో అనూహ్య ఫలితం వచ్చింది.
ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసు విషయంలో ఎఫ్ఈవో కంపెనీ సీఈఓను మొదటిసారిగా ఇవాళ విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈవో కంపెనీ సీఈఓ హాజరు కానున్నారు.
ACB RAIDS: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు కేసులో దూకుడు పెంచారు.
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణ నిమిత్తం అధికారులకు మళ్లీ పిలుపునిచ్చింది. ఈనెల 8, 9 వ తేదీల్లో బీఎల్ఎన్రెడ్డి, అరవింద్కుమార్లకు రావాల్సిందిగా పిలిచింది.
KTR: అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరపదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే.. కేంద్రమే కాపాడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని విమర్శలు చేశారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగతంగా కమిటీలు వేస్తామని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారులకు సంబంధం లేదని.. పూర్తి బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు.
Telangana: ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఆర్ఈ (రెగ్యులర్ ఎంక్వయిరీ)ని మొదలుపెట్టి ఏసీబీ. ఆర్ఈ లో ఫైళ్లు పరిశీలించి, అక్రమాలు ఎలా జరిగాయి అనే దానిపై ఏసీబీ విచారణ జరుపనుంది. రెండు రోజుల్లో కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఫార్ములా-ఈ రేసింగ్ సంబంధించి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది.
‘‘దీపావళికి టపాసులు పేలుతాయి..’’ అంటూ ఓ వైపు అధికార పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తుండగా.. ‘‘కేసులతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు జరుగుతున్నాయి’’ అని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో చేసుకున్న ఫార్ములా ఇ రేసు ఒప్పందంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలో ఇ రేసు జరుగుతుందా లేదా అని నిర్వహకులతోపాటు పెట్టుబడిదారులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్ములా-ఈ రేస్ (Formula E race) పోటీలు ముగిశాయి.