Home » Global Investors Summit
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో రెండో రోజు కూడా పెట్టుబడులు వెల్లువెత్తాయి! దేశ, విదేశ కంపెనీలు క్యూ కట్టాయి రెండు రోజుల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో.......
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి! తొలిరోజే 35కుపైగా సంస్థలు ఏకంగా రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి......
తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా వివిధ రంగాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు.
విశాఖలో ఏపీ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. రెండు లక్షల కోట్ల నుండి అని లెక్క మొదలు ...
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) గడచిన నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును పెట్టుబడులుగా మార్చేందుకే
అవును.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా (Minister Roja) మీడియా ముందు ఆవేదనకు లోనయ్యారు. గ్లోబల్ ఇన్వస్టర్స్ సదస్సు (Global Investors Summit) ముగిశాక మొదటిసారి మీడియా ముందుకొచ్చిన రోజా పెట్టుబడులు పెట్టిన కంపెనీల గురించి మాట్లాడారు...
టీడీపీ నేత నారా లోకేష్పై ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సోషల్ మీడియా ముసుగులో వైసీపీ (YCP) అరాచకానికి తెరలేపింది. గుంటూరుకు చెందిన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో జరిగిన మాటల యుద్ధం..
ఇటీవల జరిగిన విశాఖ సమ్మిట్ (Global Investors Summit)ను పరిశీలిస్తే వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున భూమి దోపిడీకి సిద్ధమైనట్లు తెలుస్తోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు
వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) మొదటి రోజు అంతంత మాత్రమే జరగ్గా.. రెండోరోజు అట్టర్ ప్లాప్ అయ్యింది...