Home » Gujarat
వీధి కుక్కల కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఓ వ్యక్తి కుక్కల నుంచి తప్పించుకోబోయి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కొందరు మాత్రం మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు. ఇలా ఒకే ప్రాంతంలో రెండు రకాల మనుషులు ఉండటం సహజం. అయితే ఓ నగరంలో మాత్రం నాన్ వెజ్ ను నిషేధించారు. అందుకే ప్రపంంచలోనే మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరంగా ఆ సిటీ రికార్డు సృష్టించింది.
గుజరాత్ రాష్ట్రంలో ఓ టీచర్ మద్యం మత్తులో రచ్చ చేశాడు. రోడ్డుపై ఓ బైక్ ను ఢీ కొట్టి.. 1.5 కిలో మీటర్ల పైనే ఈడ్చుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో కారు బానెట్ పై బైకర్ ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు.
భవ్య గుజరాత్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్లో గుజరాత్లోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్టోబర్ 26 నుంచి యాత్ర ప్రారంభంకానుండగా.. తొమ్మిది రాత్రులు, పది రోజులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
భర్తపై మరిగే నీళ్లు, యాసిడ్ పోసింది ఓ భార్య. అసలు, భార్య అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించింది? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఆరో వ్యక్తి సంఘవి. కాంగ్రెస్ నేత చిమన్బాయ్ పటేల్ తొలి ఉప ముఖ్యమంత్రిగా 1972 నుంచి 73 వరకూ పనిచేశారు. పటేల్తో పాటు కాంగ్రెస్ మరో నేత కాంతిలాల్ ఘాయ్ ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి ఘన్శ్యామ్ ఓజా మంత్రివర్గంలో పనిచేశారు.
గుజరాత్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ కేబినెట్లోని మంత్రులంతా ఇవాళ(గురువారం) రాజీనామా చేశారు. మరికాసేపట్లో గవర్నర్ను సీఎం భూపేంద్ర పటేల్ కలవనున్నారు.
మోదీ ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, అలాగే మూడుసార్లు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
80 ఏళ్ల పాత భవనం కుప్పకూలింది. ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. దినేష్ తన బైకుపై భవనం ముందున్న రోడ్డుపై వెళుతుండగా భవనం కుప్పకూలింది. శిథిలాలు అతడిపై పడి చనిపోయాడు.
సివంగి చెట్టు చాటున దాక్కుంది. సింహం అక్కడినుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత వేగంగా సివంగి దగ్గరకు దూసుకువచ్చింది. దాడి చేయడానికి ప్రయత్నించింది.