Home » Gujarat
200 ఏళ్లు అయినా ఆ ఆచారం కొంచెం కూడా మారలేదు. ఇప్పటి తరం వారు కూడా ఎంతో భక్తితో ఆచారాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘ది స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆఫ్ సూరత్’ అధికారులు పక్కా సమాచారంతో విపుల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 5 కిలోల అంబర్గ్రిస్ను స్వాధీనం చేసుకున్నారు.
ఆ దొంగ కిరణ్పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలో దిగబడ్డంతో ఆమె నేలపై కుప్పకూలిపోయింది. దొంగ షాపులో డబ్బు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు.
సోషల్ మీడియా పోస్ట్తో ఆందోళనకు దిగిన ఒక వర్గం ప్రజలు దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో రెచ్చిపోయిన పలువురు సమీపంలోని నవవరాత్రి మండపంపైన, పార్కింక్ చేసిన వాహనాలపైన దాడి చేశారు.
కండ్లా ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ సమయంలో చక్రం ఊడిపోయినా ప్రయాణం కొనసాగించిన ఓ స్పైస్ జెట్ విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండయ్యింది. విమానంలోని 75 మంది ప్రయాణికులు భద్రంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్.. మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్గా ఉన్న ఆచార్య దేవవ్రత్... మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు.
కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకు వెళ్తుండగా కార్గో రోప్వే కేబుల్ వైర్ తెగడంతో ట్రాలీ కిందపడినట్టు చెబుతున్నారు. పవగఢ్లో కొండపైనున్న టెంపుల్ సైట్లో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వాషింగ్టన్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లతో ప్రమేయం లేకుండా ఇందుకు అవసరమైన మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. అహ్మదాబాద్ సోమవారం నాడు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
మనం ఏమి కొనుగోలు చేసినా, ఎక్కడ కొనుగోలు చేసినా 'మేడ్ ఇన్ ఇండియా' వస్తువులను కొనడం, కచ్చతంగా అవి దేశవాళీ వస్తువులయ్యే చూసుకోవడం మన జీవితంలో ఒక భాగం కావాలని ప్రధాని మోదీ అన్నారు.
జన్మాష్టమి కోసం గుజరాత్లోని ద్వారక సర్వసన్నద్ధమైంది. ప్రత్యేక భద్రత, లాజిస్టికల్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇ-రిక్షాలు వృద్ధులను, వికలాంగులను నేరుగా ఆలయ ద్వారం వద్దకు చేర్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశభక్తి, భారతీయ సంస్కృతిపై విశ్వాసం పాదుగొలిపేలా..