Home » Gujarat
Vadodara Bridge Collapse: ఈ ప్రమాదంలో చనిపోయిన మిగిలిన 12 మంది కుటుంబాలు కూడా శోక సంద్రంలో మునిగిపోయాయి. కాగా, గంభీర బ్రిడ్జిని దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ దాన్ని నిర్మించింది.
గుజరాత్లోని వడోదర జిల్లాలో నాలుగు దశాబ్దాల క్రితం నాటి భారీ వంతెన కూలిపోయింది. పాద్రా పట్టణం సమీపంలోని మహిసాగర్ నదిపై వడోదర-ఆనంద్ జిల్లాలను కలుపుతూ నిర్మించిన గంభీర బ్రిడ్జ్లో..
వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఊహించని ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..
నర్మదా నది బ్రిడ్జ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఎవరూ చూడకుండా నదిలోని బ్రిడ్జి వద్ద కలుసుకునేందుకు వెళ్లింది. అంతటితో ఆగకుండా బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్లి, అక్కడి పిల్లర్స్ మధ్యలో కూర్చున్నారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటుండగా..
గుజరాత్లో బీజేపీ ఒక స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో గెలుపు సాధించాయి. కేరళలోని నిలాంబర్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్లోని లూథియానా వెస్ట్లోనూ ఆప్ పాగా వేసింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఫిల్మ్ మేకర్ మహేశ్ జీరవాలా కూడా మృతిచెందినట్టు అధికారులు ధ్రువీకరించారు.
Air India Plane Crash: రాజు గతంలో అహ్మదాబాద్లో వరుస పేలుళ్లు జరిగినపుడు కూడా వాలంటీర్గా పని చేశారు. ఈ విమాన ప్రమాదం తన జీవితంలో చూసిన దారుణమైన సంఘటన అని ఆయన అన్నారు.
ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు.
ఘటనా స్థలి నుంచి రమేష్ బయటకు వస్తుండగా ఆ వెనుక విమానం కాలిపోతున్న దృశ్యాలు పెద్దఎత్తున పొగ చుట్టుపక్కల వ్యాప్తించడం కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడిన అతనిని చూసి కొందరు అతన్ని అక్కడి నుంచి తరలించడం వీడియోలో చోటుచేసుకుంది.
Vishwash Kumar Ramesh: విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలగానే పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు, పొగలు మొదలయ్యాయి. మెయిన్ రోడ్డు మీద ఉన్న జనాలు మొత్తం ఆ దృశ్యాలను చూసి భయపడిపోయారు.