• Home » Guntur

Guntur

Pemmasani Chandrasekhar:ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి: పెమ్మసాని

Pemmasani Chandrasekhar:ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి: పెమ్మసాని

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ ఒక కుటుంబాన్ని ఏ విధంగా సురక్షితంగా ఇంటికి చేరుస్తారో.. అలాగే సీఎం చంద్రబాబు ఏపీని కూడా సురక్షితంగా ఉంచుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

Nagarjuna Yadav: వైసీపీ నేత నాగార్జున యాదవ్ వీరంగం.. హోటల్ యజమానిపై దాడి..

Nagarjuna Yadav: వైసీపీ నేత నాగార్జున యాదవ్ వీరంగం.. హోటల్ యజమానిపై దాడి..

ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన యజమాని శేఖర్ పోలీసులను ఆశ్రయించారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో నాగార్జున యాదవ్‌పై ఫిర్యాదు చేశారు.

Tenali Theft: రెండు భారీ చోరీలు.. ఆందోళనలో ప్రజలు

Tenali Theft: రెండు భారీ చోరీలు.. ఆందోళనలో ప్రజలు

కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో మరో భారీ చోరీ జరిగింది. మోటూరు మధుసూదనరావు ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బీరువా తలాలు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. 10 లక్షలు విలువ చేసే ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.

Minister Atchannaidu Advice To Fishermen: మత్స్యకారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచన

Minister Atchannaidu Advice To Fishermen: మత్స్యకారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచన

కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో వారి విడుదల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో వారు విడుదలై స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.

Lovers Tragedy Near Peracherla Station: పేరేచర్లలో తీవ్ర విషాదం.. రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య..

Lovers Tragedy Near Peracherla Station: పేరేచర్లలో తీవ్ర విషాదం.. రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య..

పెద్దల నిర్ణయం కారణంగా విడిపోయి బతకటం కష్టమని భావించారు ఓ ప్రేమజంట. విడిపోయి బతకటం కంటే కలిసి చావటం మేలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.

Cholera Cases Rise: కలరా విజృంభణ.. అధికారుల అప్రమత్తం

Cholera Cases Rise: కలరా విజృంభణ.. అధికారుల అప్రమత్తం

గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మరొకరికి కలరా సోకినట్లు గుర్తించారు. కలరా ఉధృతితో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

Guntur Cholera Outbreak: గుంటూరులో కలరా కలకలం.. ఎన్ని కేసులంటే

Guntur Cholera Outbreak: గుంటూరులో కలరా కలకలం.. ఎన్ని కేసులంటే

గుంటూరు జిల్లా వ్యాప్తంగా 114 మంది అనారోగ్యంతో అసుపత్రిలో చేరారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. నాలుగు కలరా కేసులు నమోదు అవగా.. ఈకోలీ బ్యాక్టరీయా కేసులు 16క నమోదు అయ్యాయి.

Bapatla Accident: కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు..  స్పాట్‌లోనే..

Bapatla Accident: కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే..

ప్రయాణికులు తిరుపతి నుంచి పిఠాపురం దేవాలయంలో పూర్వికులకు పిండ ప్రధానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతిచెందిన ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

Telugu Vikasam :  గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు  'తెలుగు వికాసం' అవార్డులు

Telugu Vikasam : గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' అవార్డులు

ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' పేరిట గుంటూరులో నిర్వహించిన లఘు చలన చిత్ర పోటీలలో 'పెద్ద బాల శిక్ష'కు ప్రధమ బహుమతి దక్కింది, 'ఉనికి' , 'తెలుగు వైభవం' చిత్రాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి.

Minister Dola Bala Veeranjaneya: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తున్నాం...

Minister Dola Bala Veeranjaneya: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తున్నాం...

కూటమి ప్రభుత్వ హయాంలో హాస్టల్స్‌‌లో చదువుకునే విద్యార్థులకు మంచి భోజన సదుపాయం అందిస్తున్నట్లు మంత్రి డోలా స్పష్టం చేశారు. పీ-4 ద్వారా పేదరికంలో ఉన్న వారికి ఆర్థికంగా తోడ్పాటు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి