Home » Harish Rao
సభా నాయకుడి హోదాలో ఆదర్శంగా ఉండాల్సిన సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రజలను పక్క దోవ పట్టించేలా వ్యవహరిస్తున్న సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెడతామని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దశ దిశ లేని పాలన సాగిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు అన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా.. ఒక విజన్, విషయం లేకుండాపోయిందని విమర్శించారు.
బడ్జెట్పై చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మధ్య వాడివేడి చర్చ జరిగింది. హరీశ్.. కోమటిరెడ్డిని ‘హాఫ్ నాలెడ్జ్’ అని విమర్శించారు.
వ్యవసాయ బోరు బావులకు కాకుండా ఇతర వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉదయ్ ఒప్పందంలో ఉందని హరీశ్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ‘‘రేవంత్ రెడ్డి కూడా సీనియర్ సభ్యుడే.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నాడు వాడీవేడిగా నడిచాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) మధ్య మాటల యుద్ధం నడిచింది...
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్హాట్గా నడుస్తున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ మధ్య మాటల యుద్ధం నడిచింది. హరీష్రావు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పని చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు పెంచారు.. కానీ అసలు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు.
Telangana Budget 2024: అసెంబ్లీలలో తెలంగాణ రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది.
Telangana Assembly Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. హాఫ్ నాలెడ్జ్తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడని హరీష్ రావు అంటే.. రివర్స్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Telangana: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు రుణామాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పి.. ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని మండిపడ్డారు. ఏడు నెలల వడ్డీపై రైతులను బ్యాంకులు వేధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించిన రైతులకు అండగా నిలబడాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులేవని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్.. ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ చేసిందని, ఇప్పుడు బడ్జెట్లో అంకెల గారడీ చేసింది తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.