Home » Harish Rao
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం సభను వాయిదా వేసి పారిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు అన్నారు.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ఎప్పటిలోగా, ఏ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు.. పరిశీలనలో ఉంది.. చూస్తాం.. చేస్తామని కాలయాపన కాదని.. ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను గురువారం(ఈ నెల 25న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం 27న బడ్జెట్పై సాధారణ చర్చ చేపట్టి.. అదేరోజు సమాధానం ఇవ్వనుంది.
సిద్దిపేటను ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న సిద్దిపేట స్టీల్ బ్యాంకు కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ కార్యక్రమాన్ని ప్రశంసించింది.
రాష్ట్రంలో సర్కారు మొద్దు నిద్రతో సంక్షేమ పథకాలకు నిధుల్లేని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. గ్రామ పంచాయతీలు మొదలు.. జీహెచ్ఎంసీ దాకా నిధుల లేమితో అభివృద్ధి అటకెక్కిందని ఎద్దేవా చేశారు.
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అనుకోకుండా మూడు పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని, వాటిని సకాలంలో బాగుచేయించి సాగునీటిని అందుబాటులోకి తేవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రభుత్వ నిధులను ఎక్కువగా ఖర్చుపెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్రావు తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అందులోని 13 హామీలను ఆగస్టు 15వ తేదీ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తే..
Telangana: నాలుగు రోజుల క్రితం కొండపాక మండలం దమ్మక్క పల్లి గ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు బండి కిష్టయ్యను.. మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. భూ తగాదాల విషయంలో గడ్డి మందు సేవించి బలవన్మరణానికి యత్నించడంతో బండి కిష్టయ్యను వెంటనే ములుగు మండలంలోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు.