Home » Harish Rao
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు.
Telangana: రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యవసర వస్తువుల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని అందజేయనున్నట్లు మాజీ మంత్రి హరీష్రావు ప్రకటించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా మున్నేరు వరదల్లో ప్రకాశ్నగ్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9మందిని బయటికి తీసుకురాలేకపోయారని బీఆర్ఎస్ ఎమ్మల్యే హరీశ్రావు విమర్శించారు.
నగరంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదల కారణంగా భారీ నష్టం సంభవించిందన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం..
ఏపీ సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులో ప్రజల్లో తిరుగుతుంటే, 54 ఏళ్ల రేవంత్ ఇంట్లో పడుకున్నాడని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు.
వరద బాధితులకు సహాయం చేయకుండా తమపై బురద జల్లుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సోమవారం నాడు చేగుంటలో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయం చేయకుండా..
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నుంచి ప్రజలను కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని, సైన్యాన్ని, హెలికాప్టర్లను అందుబాటులోకి తేవాలని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం మొద్ద నిద్ర వీడి విద్యా వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Telangana: జిల్లాలోని పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ‘‘ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు.