Home » Hyderabad
ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్ అబిడ్స్లోని జనరల్ పోస్టాఫీస్ (జీపీవో) వద్ద.
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన వివాదం చల్లారడం లేదు. జల్పల్లిలోని మోహన్బాబు నివాసం వద్ద ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ బుధవారం ధర్నాకు దిగారు.
ఆ దంపతుల క్షణికావేశం, వారి 11నెలల బిడ్డను అనాథను చేసింది. కుటుంబ తగాదాలతో మనస్తాపం చెందిన ఆ ఇల్లాలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటే.. తీవ్ర షాక్కు గురైన ఆ భర్త, భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడిచాడు.
తుర్కయాంజల్ మునిసిపాలిటీ కమ్మగూడ-శివాజీనగర్ ఫేస్-2లోని 240, 241, 242 సర్వేనంబర్ల పరిధిలో భూమి విషయమై రెండు పక్షాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. రాష్ట్రంలో సర్కారీ వైద్యసేవలను మరింత విస్తరించి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు దన్ను లభించింది.
హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను వేగంగా పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన చేసి.. సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు-ఉపరితల రవాణా శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
నీటిపారుదల శాఖలో ఇటీవలే ఎంపికైన 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారులు(జేటీవో), 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు(ఏఈ)లకు 14న సీఎం రేవంత్ నియామక పత్రాలు అందించనున్నారు.
సామాజిక సంక్షేమం, విద్యా, సేవారంగాల్లో కృషి చేస్తున్న నాలుగు సంస్థలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రూ.38.59లక్షల గ్రాంట్లను బుధవారం రాజ్భవన్లో అందచేశారు.
ఇంజనీరింగ్ కోర్సులపై అమ్మాయిల కన్నా అబ్బాయిల్లో క్రేజ్ పెరుగుతుండగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల వైపు అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికంగా చూస్తుండడం విశేషం.
సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ను సీఎం రేవంత్రెడ్డి గురువారం ఉదయం ప్రారంభిస్తున్నారు.