Home » Hyderabad
హైదరాబాద్ నగర వాసులు కామన్ మొబిలిటీ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కార్డులల జారీపై అధికార యంత్రాంగం ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో పలువురిలో నిరాశ ఎదురవుతోంది. ఈ కార్డు ద్వారా ఇటు మెట్రో, అటు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే సౌకర్యం ఉంటుంది.
గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే పై చేయిగా ఉంది. తొలివిడతలో జరిగిన రంగారెడ్డి జిల్లాలో పంచాయతీల్లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని తెలిపారు.
ఈనెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు చెప్పారు.
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాకు మరో సమస్య ఎదురైంది. సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
రహమత్నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇద్దరు ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
క్రిస్మస్కు ఊరికి వెళ్లాలనుకునే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి.
జవహర్నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాపారి హత్యకు కారణమైన వారిని పోలీసులు పట్టుకున్నారు. ఒక మైనర్ బాలుడుతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు.
నగరంలోని జవహర్ నగర్ హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం చేశాడన్న కారణంతో ఆగ్రహానికి గురై అతడిని అంతం చేసినట్లు పొలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.