Home » IAS Officers
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన విజన్ను కలెక్టర్ల సదస్సులో చెప్పేశారు. మంత్రివర్గం కూర్పునకు ముందు అందరూ పవన్ కళ్యాణ్కు హోంశాఖ కేటాయిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి కలెకర్ల సదస్సు నిర్వహించారు. రానున్న ఐదేళ్లు ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి.. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో సీఎం అధికారులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో మరోమారు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఇద్దరు నాన్ ఐఏఎ్సలు సహా ఎనిమిది మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది.
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్కు(Pooja Khedkar) షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్ను భవిష్యత్తులో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ కోర్టు నుంచి కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది.
సివిల్స్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను.. ఢిల్లీకి చెందిన ప్రముఖ అడ్వొకసీ గ్రూప్ ‘డాక్టర్స్ విత్ డిజెబిలిటీస్’ తీవ్రంగా ఖండించింది.
ఆమె ఒక ఐఏఎస్ అధికారి భార్య. విలాసవంతమైన జీవితం గడపానికి కావాల్సిన సౌకర్యాలన్ని అందుబాటులో ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ ఆమె పక్కదారి పట్టింది. ఓ గ్యాంగ్స్టర్తో వివాహేతర సంబంధం..
సివిల్స్లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలపై దివ్యాంగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని.. 24 గంటల్లో స్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలని, ‘ఎక్స్’ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశాయి.
ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకురిజర్వేషన్ అవసరమా? అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ప్రశ్నించారు. ఆదివారం ఆమె తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.