Home » IPL
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ వేలం ఎప్పుడు ఎక్కడ జరిగేదీ ఖరారైపోయింది. ఈసారి కూడా వేలాన్ని విదేశాల్లో నిర్వహించనున్నారు. మరి వేలం ఏ దేశంలో, ఎప్పుడు నిర్వహిస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐపీఎల్ 2026 వేలం ప్రక్రియ డిసెంబర్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15న వేలం నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ 15లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుందని సమాచారం.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఐదుగురు ఆటగాళ్లను రిలీజ్ చేయాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తుంది. ఈ జాబితాలో మిచెల్ స్టార్క్, ఫాప్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ముఖేశ్ కుమార్, నటరాజన్ ఉన్నట్లు సమాచారం.
ఐపీఎల్-2026లో క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతాడా?, లేదా? అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రతి సీజన్కు ముందు ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు పరిపాటిగా మారాయి. అయితే..
ఐపీఎల్ 2026కి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2026 మార్చి కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు డియాజియో పీఎల్సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్ఎల్) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ)కి లేఖ రాసింది.
ఐపీఎల్ 2026 సమీపిస్తోంది. ప్రస్తుతం అందరిలో ఒకటే ప్రశ్న.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడి కేకేఆర్లో చేరనున్నాడా?. అయితే ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
ఐపీఎల్ ద్వారా కోట్ల బిజినెస్ జరుగుతోంది. దీని ద్వారా బీసీసీఐకి ఏటా కోట్ల రూపాయాలు లాభం వస్తుంది. ఇది ఇలా ఉంటే..తాజాగా ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఓ బిగ్ షాక్ తగిలింది.
ఐపీఎల్ 2026 వేలం ముంబైలో జరగనున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఐపీఎల్ 2026 వేలం జరగనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈసారి చెన్నై సూపర్ కింగ్ పలువురు ఆటగాళ్లను వదులుకోనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఐపీఎల్ మ్యాచుల ప్రారంభం కంటే ముందు జరిగే ఆటగాళ్ల వేలం పై అందరిలో ఆసక్తి ఉంటుంది. ఏటా ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్తాడు అనే ఇంట్రెస్ట్ క్రికెట్ అభిమానుల్లో ఉంటుంది. అందుకే..
ఐపీఎల్లో అభిమానులను ఉర్రూతలూగించే జట్టుగా గుర్తింపు పొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓనర్ మారనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మద్యం సంస్థ డియాజియో, RCB యాజమాన్యంలో తన వాటాను విక్రయించేందుకు ప్రాథమిక ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.