Home » Jagan Mohan Reddy
గత ఐదేళ్లలో జగన్ సర్కారు అడ్డగోలుగా అప్పులు చేసింది. కేంద్రం నిధులను ఇష్టారీతిన దారి మళ్లింది. 2023-24లో కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.172 కోట్లు ఏమి చేసిందో? ఎందుకు ఖర్చు పెట్టిందో నేటికీ అంతు చిక్కడం లేదు. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం రాష్ట్రాల మూలధన
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత లోకేశ్ జన్మదినం సందర్భంగా ఆయన ఫ్లెక్సీ పెట్టామని తన హోటల్ మూయించారని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన ప్రకాశ్ బాబు మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు.
మద్యం కేసులో సీఐడీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఊహకు అందని విధంగా జగన్ సర్కారు చేసిన దోపిడీపై కూపీ లాగుతున్నారు. సీఐడీ అధికారులు తాజాగా మద్యం డిస్టిలరీస్ యజమానుల్ని పిలిచి అత్యంత విలువైన సమాచారం సేకరించారు.
దేశంలోనే అతి పెద్ద చేనేత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేనంతగా నేతన్నలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ శవం కనిపించినా గద్దల్లా వాలిపోయి వైసీపీ నేతలు శవరాజకీయాలకు తెరతీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthi Anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతదేహం సాక్షిగా పుట్టిన పార్టీ వైసీపీ అని ఆమె అన్నారు.
జగన్ పాలనలో సర్వే, సెటిల్మెంట్ శాఖ నిధుల దుర్వినియోగానికి కేరాఫ్ అడ్ర్సగా మారింది. నాటి ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కైన కొందరు కీలక అధికారులు...
రాష్ట్ర ఇంధన రంగం ఆర్థికంగా కుదేలైపోయింది. ఐదేళ్ల జగన్ పాలనలో ఏకంగా రూ.1,77,244 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. పైగా ఈ భారమంతా సాధారణ వినియోగదారులపైనే పడింది. మరోవైపు చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
అది జగన్(YS Jagan) రెడ్డి సొంత అడ్డా పులివెందుల(Pulivendula). అక్కడ వైసీపీ శ్రేణులు ఎన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడినా అడిగే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అది జగన్ రెడ్డి హయాంలో అంటే ఒకే. ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా వారు యథాతథంగా అక్రమాలు కొనసాగిస్తున్నారు.
పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాల్లో అప్పటి బేవజరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డే ప్రధాన పాత్ర పోషించారు. మద్యాన్ని తయారుచేసే డిస్టిలరీల నుంచి విక్రయించే షాపుల వరకు మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచాయి.