Home » Jagan
Minister Gottipati: పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజల ప్రాణాలను జగన్ గాల్లో కలుపుతున్నారని పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ కాన్వాయ్ కిందపడి ఆ పార్టీ కార్యకర్త సింగయ్య మరణించాడని, కారు ఢీ కొన్న వెంటనే గాయపడిన అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేవాడని మంత్రి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన ఒక విషాద ఘటన మరోసారి వార్తల్లోకెక్కింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిన కారు (Jagan Convoy Accident) ముందుకు వెళ్లిపోతుండగా, సింగయ్య అనే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
యోగాంధ్ర కోసం ప్రజాధనం వృథా చేశారంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ‘రప్పా, రప్పా’ నరుకుడు భాషను సమర్థించడం జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది.
శవాల పునాదులపైనే జగన్ వైసీపీని నిర్మించారు. ఆయన బయటకు రావాలంటే ఎవరైనా చావాలి. లేదంటే చంపేందుకు వస్తారు’ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విమర్శించారు.
మాజీ సీఎం జగన్ తీరు ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దొంగ ఎక్కడైనా దొంగతనం చేసింది తానేనని ఒప్పుకుంటాడా అని ప్రశ్నించారు.
తెలంగాణలో కేసీఆర్ హయాంలో తన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్ చేశారన్న వార్తలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. గురువారం మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా...
మన అభిమానాస్తుడై... నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్లను రప్పా రప్పా.. ఏం జాతరమ్మా అది, ఆ గంగమ్మ జాతరలో! ఏంటమ్మా అది, పొట్టేలు తల నరికినట్టు.. రప్పారప్పా నరుకుతానన్నాడు! మంచిదే కదా! అని వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ హర్షం, సంతృప్తి వ్యక్తం చేశారు
YCP leaders cases: వైఎస్ జగన్ పల్నాడు జిల్లా, సత్తెపల్లి పర్యటనలో వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. నిబంధనలు ఉల్లంఘించారు. అనుమతులు లేకుండా ర్యాలీ, డీజే నిర్వహించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. విధ్వంసం, బెదిరింపులు, ఇరువురు వ్యక్తుల మరణంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న తమ పార్టీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ, ఆయన విగ్రహ ఆవిష్కరణ పేరుతో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లనున్నారు.