Home » Jammu and Kashmir
Pahalgam Terror Attack: అందరూ అక్కడే ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లారు. మ్యాగీ ఆర్డర్ చేసుకుని తిన్నారు. మ్యాగీ తినటం అయిపోయిన తర్వాత టీ ఆర్డర్ చేశారు. ఇక్కడ వీళ్లు టీ తాగుతున్న సమయంలో కింద లోయలో బుల్లెట్ల వర్షం మొదలైంది.
వేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన మంగళవారంనాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో పహల్గాం మృతుల కుటుంబాలకు తొలుత సంతాపం ప్రకటించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
PoK Terror Launch Pads: పీవోకేలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పీవోకే అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ను లేకుండా చేస్తోంది.
Kashmir Tourist Sites Closed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
ఉగ్రవాదులను ఎదుర్కొవడమంటే ధైర్యంతో కూడుకున్న పని అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పహల్గాం దాడిలో చాలా దారుణంగా పర్యాటకులను చంపేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పహల్గాం దాడిలో ప్రధాన నిందితుడు హషీమ్ మూసా..పాక్ మాజీ పారా మిలిటరీ కమాండో అని నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. గతేడాది జరిగిన ఉగ్రఘటనల్లోనూ అతడు పాలుపంచుకున్నట్టు వెల్లడించాయి.
మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన పహల్గామ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల దాడి తర్వాత కొన్ని రోజుల పాటు స్థబ్ధగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.
కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న నిఘా వర్గాల అలర్టుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్లో పలు టూరిస్టు స్పాట్లను మూసివేసింది.
పాకిస్తాన్ మారదని, ఎంత మంచిగా చెప్పినా వినదని మరోసారి రుజువైంది. ఎందుకంటే పాకిస్తాన్ వరుసగా ఐదోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అప్రమత్తమైన భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ భారత్పై విషం కక్కుతూ ఇటీవల రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఫరూక్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.