Home » Jammu and Kashmir
కుల్గాం ప్రమాదంతో తాత్కాలికంగా అంతరాయం కలిగినప్పటికీ తిరిగి యాత్రా కార్యక్రమాలు ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు వాహనాల మధ్య తగినంత దూరం పాటించి కాన్వాయ్ ప్రోటాకాల్ను అనుసరించాలని అధికారులు సూచించారు.
ఉత్తర కశ్మీర్లోని వులర్ మంచినీటి సరస్సు తామర పువ్వులతో కళకళలాడుతోంది...
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమీకరిస్తున్న కేసులో పాకిస్థాన్కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్..
అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఈ యాత్రను మరింత సులభతరం చేయడానికి, వినియోగదారులకు BSNL ప్రత్యేకమైన యాత్ర సిమ్ కార్డుని (BSNL Yatra Offer) అందుబాటులోకి తెచ్చింది. దీని స్పెషల్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమరనాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
Amarnath Yatra 2025: హిమాలయ పర్వతసానువుల్లో మంచులింగ రూపంలో కొలువై ఉన్న ఆదిదేవుని దర్శనభాగ్యం కోసం తహతహలాడతారు భక్తులు. దేశవిదేశీయులు ఏటా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పవిత్ర అమర్నాథ్ యాత్ర ఇవాళ ప్రారంభమైంది.
కశ్మీర్లోని సోన్మార్గ్లోని ఓ రిసార్ట్లో ఎలుగుబంటి ప్రవేశించడం కలకలం రేపింది. దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర హోదా అనేది ఎమ్మెల్యేకో, ప్రభుత్వానికో చెందినది కాదని, జమ్మూకశ్మీర్ ప్రజలకు సంబంధించిన అంశమని, ఇందుకు తమ ఎమ్మెల్యేలు అడ్డుకాదని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్కు ఉద్దేశించిన జలాలను పంజాబ్, రాజస్థాన్, హర్యానాకు మళ్లించాలని కేంద్రం నిర్ణయించినట్టు పలు మీడియాలో ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు జలశక్తి మంత్రి ఇప్పటికే దృష్టి సారించారని చెబుతున్నారు.
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. తొలి విడతలో భాగంగా సుమారు 110 మంది విద్యార్థులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్కు చెందిన వారు.